హైదరాబాద్లో దారుణం జరిగింది. నెల రోజుల వయసున్న ఓ పసిగుడ్డును కన్నతండ్రే రూ.70వేలకు అమ్మేశాడు. మద్యం మత్తులో బిడ్డను అమ్మేసిన ఆ వ్యక్తి భార్యతో ఈ విషయం చెప్పలేదు. దీంతో బిడ్డ కనిపించట్లేదని తల్లడిల్లిన ఆ తల్లి అక్కడా,ఇక్కడా అన్నిచోట్లా వెతికింది. కానీ లాభం లేకపోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె భర్తే తమ బిడ్డను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lg46FG
హైదరాబాద్లో దారుణం... రూ.70వేలకు పసిబిడ్డను అమ్మేసిన తాగుబోతు తండ్రి...
Related Posts:
మీ అమ్మా, నానమ్మను చంపేశా: కొడుకు, కూతుళ్లకు అమెరికాలోని భారత క్రీడాకారుడి ఫోన్, అరెస్ట్వాషింగ్టన్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ మాజీ క్రీడాకారుడు తన తల్లిని, బార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆ తర్వాత తనను తా… Read More
డ్రగ్స్ లింకులు.. రంగంలోకి నార్కోటిక్స్.. ఎనీ టైమ్ బ్లడ్ టెస్టుకు రెడీ అన్న రియా..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో 'డ్రగ్స్' లింకులను తేల్చేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇప్పటికే సీబీఐ,ఈడీ విచార… Read More
Fact Check : రూ.2వేల నోటును ఆర్బీఐ నిషేధించిందా...?భారతీయులు ఇప్పటివరకూ ఇంటర్నెట్లో ఎక్కువగా సెర్చ్ చేసినవాటిల్లో రూ.2000 నోటుపై నిషేధం ఒకటి. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోకపోయినా... ఇప్పటికీ… Read More
JEE, NEETపై కేంద్రం కుండబద్దలు - ఇప్పటికే 85 శాతం డౌన్లోడ్స్ - విద్యార్థుల ఒత్తిడివల్లే:పోఖ్రియాల్వివాదాస్పదంగా మారిన నీట్(NEET),జేఈఈ(JEE) పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షలను వాయిదా వేయబోమని కుం… Read More
Fact Check:భారత్లో ప్లాస్టిక్ గుడ్లు అమ్ముతున్నారు.. వీడియో వైరల్,ఈ వార్తలో నిజమెంత?ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా చాలా అవాస్తవమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దీంతో చాలా అనర్థాలే జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలపై కేంద్ర రాష్ట్ర ప… Read More
0 comments:
Post a Comment