హైదరాబాద్లో దారుణం జరిగింది. నెల రోజుల వయసున్న ఓ పసిగుడ్డును కన్నతండ్రే రూ.70వేలకు అమ్మేశాడు. మద్యం మత్తులో బిడ్డను అమ్మేసిన ఆ వ్యక్తి భార్యతో ఈ విషయం చెప్పలేదు. దీంతో బిడ్డ కనిపించట్లేదని తల్లడిల్లిన ఆ తల్లి అక్కడా,ఇక్కడా అన్నిచోట్లా వెతికింది. కానీ లాభం లేకపోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె భర్తే తమ బిడ్డను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lg46FG
హైదరాబాద్లో దారుణం... రూ.70వేలకు పసిబిడ్డను అమ్మేసిన తాగుబోతు తండ్రి...
Related Posts:
జయరాం హత్య కేసు హైదరాబాద్కు షిఫ్ట్: ట్విస్ట్.. శిఖాచౌదరి పాత్రపై విచారణ!హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం కేసు ఏపీలోని నందిగామ నుంచి హైదరాబాదుకు బదలీ అయిందని సీపీ అంజనీ కుమార్ గురువారం చెప్పారు. జయరాం కేసుకు సంబంధించిన… Read More
దున్న వస్తున్నాడు... జగన్ను అంతమాట అంటారా?: టీడీపీపై బొత్స ఆగ్రహంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ గురువారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో… Read More
అసెంబ్లీలో ప్రభుత్వంXప్రభుత్వం: గళమెత్తిన ఎమ్మెల్యేలు, సొంత పార్టీనే ఇరకాటంలో పడేశారుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీసీ సబ్ ప్లాన్ పైన చర్చ జరిగింది. ఈ సమయంలో ప్రభుత్వం వర్సెస్ ప్రభుత్వంగా కనిపించింది. ప్రజాప్రతినిధులు ప్రశ్నించిన ప… Read More
సీఎం హోదాలోనే ఢిల్లీలో దీక్ష : రెండు ప్రత్యేక రైళ్లు : జాతీయ నేతలకు ఆహ్వానం..!ఎన్నికల వేళ..చంద్రబాబు ముఖ్యమంత్రి హోదా లో ఢిల్లీలో దీక్షకు సిద్దమయ్యారు. ఏపి భవన్ ప్రాంగణంలో సీయం ఈ నెల 11న ఉదయం 8 గంటల నుండి రాత్రి 8గంట… Read More
కాపులకు 5 శాతం : బీసీ ఉపప్రణాళిక బిల్లుకు చట్టబద్ధత : కొద్ది సేపు ప్రతిష్ఠంభన..!ఏపి అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ వర్తింపు కు ఆమోద ముద్ర వేస్తూ..దానిలో మూడో వంతు మహిళలకే ఇవ్వాలని… Read More
0 comments:
Post a Comment