ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా చాలా అవాస్తవమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దీంతో చాలా అనర్థాలే జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గట్టి నిఘాను పెడుతున్నాయి. అప్పుడెప్పుడో ప్లాస్టిక్ గుడ్లు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అదే వీడియో మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. భారత్లో ప్లాస్టిక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EFlkZS
Wednesday, August 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment