న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహ్మారిని నిర్మూలించడానికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటిదాకా సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్తో పాటు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాగ్జిన్ను దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని డీసీజీఐ వీజీ సొమానీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/389Zg5I
కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారు నపుంసకులుగా మారుతారా?
Related Posts:
ఒకటి కాదు రెండు కాదు.. ఐదోసారి వరించిన విజయం : ఐఏఎస్క ఎంపికైన బీఎస్ఎఫ్ జవానులుధియానా : పట్టుదలతో శ్రమించాలే గానీ విజయం దానంతట అదే వస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లైనా క్రమం తప్పకుండా ప్రయత్నం చేయాలని టాపర్లు రుజువు చేస… Read More
ఒకే అమ్మాయి కోసం 5గురు యువకులు... ఇరువర్గాలు కత్తులతో దాడులు...!ఒకే అమ్మాయిని అయిదుగురు అబ్బాయిలు ప్రేమించారు. దీంతో నేనేంటే నేనంటూ ఇద్దరు అబ్బాయిలు ఘర్షణకు దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. … Read More
అర్ధరాత్రయినా బలపరీక్ష నిర్వహించాల్సిందే: యడ్డీ! అంత ఆతృమెందుకు?: కుమారబెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. మధ… Read More
నెహ్రూ ఉన్న జైలు కుప్పకూలిపోయింది.. ఎక్కడో, ఎందుకో తెలుసా..?జైటు : ఈశాన్య భారతంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తోన్నాయి. మరోవైపు ఎగువన కురస్తోన్న వర్షాలతో వరదనీరు ఉప్పొంగుతుంది. దీంతో బీహర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్ల… Read More
పీసిసి ఛీఫ్ గా రేవంత్ రెడ్డి..? టీ కాంగ్రెస్ లో అనూహ్య మార్పులకు శ్రీకారం చుడుతున్న హైకమాండ్..!!హైదరాబాద్ : క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల పీసీసీలను మార్చాలని కూడా ఆ ప… Read More
0 comments:
Post a Comment