ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాముడి విగ్రహ ధ్వంసంతో విజయనగరం జిల్లాలోని రామతీర్థం రగులుతుండగానే...తాజాగా విజయవాడలో సీతమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఉన్న సీతాదేవి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడా... లేక విగ్రహం కిందపడి పగిలిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3odMuJ1
ఆగని దాడులు.. విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం.. ఇప్పుడెవరిని సస్పెండ్ చేస్తారంటున్న స్థానికులు..
Related Posts:
పరకాల ప్రభాకర్ మంట: పీవీ, మన్మోహన్ లను చూసి మోడీ చాలా నేర్చుకోవాలంటూ హితవున్యూఢిల్లీ: దేశంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ నాయకుడు ఎవరు? అనే ప్రశ్నకు.. కాస్తో, కూస్తో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారిలో 90 శాతం మంది చెప్పే పేరు.. ప్రధా… Read More
ఆనాడు ఆర్టీసీకి జై.. ఈనాడు కేసీఆర్కు సై.. మంత్రి ఎర్రబెల్లి తీరు ఇలా..!హైదరాబాద్ : ఆనాడు అలా మాట్లాడారు. ఈనాడు ఇలా మాట్లాడారు. ఆనాడేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణాస్త్రాలు సంధించారు. ఈనాడేమో అదే ప్రభుత్వానికి వంత పాడు… Read More
మాజీ ఉప ముఖ్యమంత్రికి షాక్, నిన్న ఐటీ దాడులు, నేడు ఈడీ ఎంట్రీ, రేపు విచారణ !న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యా సంస్థల మీద ఆదాయపన్ను (ఐటీ శాఖ) శాఖ అధికారులు దాడులు చేసిన తరువాత … Read More
రవిప్రకాశ్ను కస్టడీకి ఇస్తే కీలక ఆధారాలు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..!హైదరాబాద్ : టీవీ9 యజమాన్యాన్ని మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ను పది రోజుల కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్పై నాంపల్లి కోర్… Read More
కేసీఆర్ గారూ! టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఆర్ నారాయణమూర్తి భావోద్వేగంహైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. సమ్మె కారణంగా ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాల మధ్యలో సామాన్యులు… Read More
0 comments:
Post a Comment