ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనప్పుడు మద్దతు ఎలా ఇస్తుందని ఆయన ఎద్దెవా చేశారు. మంత్రులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్ష పార్టీలంటూ విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇక కార్మీకులు ఎవరి కాళ్లు పట్టుకోరని, నేరుగా పీకలు పట్టుకుంటారని అన్నారు. రాసిచ్చిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IJUVJy
కార్మికులు కాళ్లు కాదు... పీకలు పట్టుకుంటారు : జగ్గారెడ్డి
Related Posts:
కొడుకులు తప్ప ఆ ఇద్దరి ముఖాలు ఎక్కడ.. కనిపిస్తే అంతే సంగతి... లాలూ ఫ్యామిలీపై వ్యక్తిగత దాడి...బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వ్యక్తిగత విమర్శల దాడి ఎక్కువవుతోంది. ముఖ్యంగా నితీశ్ వైపు నుంచి లాలూ ఫ్యామిలీపై విమర్శల దాడి తీవ్రమైంది. ప్రతీ ఎన… Read More
నాయిని అంత్యక్రియల్లో దొంగల చేతివాటం... ప్రజా ప్రతినిధుల పర్సులు గాయబ్...తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అంత్యక్రియలకు తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు,పలువురు ప్రముఖు… Read More
జేఈఈపై కేంద్రం కీలక నిర్ణయం... ప్రాంతీయ భాషల్లోనూ ఎంట్రెన్స్ టెస్ట్...ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకై నిర్వహించే జేఈఈ(జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్) మెయిన్స్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ప్రాంతీయ భాషల్లోనూ నిర్… Read More
19 లక్షలు, 10 లక్షలు.. 6 లక్షలు: ఇన్నీ కొలువులు ఇస్తారట.. బీహర్లో జోరుగా పార్టీల హామీలు..బీహర్ అసెంబ్లీ వేళ ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తోన్నాయి. ఏ పార్టీ అధికారం చేపట్టాలన్న ఉద్యోగాల కల్పన కీలకం. ఆ అంశాన్ని బీజేపీ, ఆర్జేడీ అందుకున్నాయి… Read More
దిగొచ్చిన పాక్ - కుల్భూషణ్ కేసులో కీలక నిర్ణయం - పార్లమెంటులో రచ్చ - ఆంక్షల భయంఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కు మరణశిక్ష విషయంలో దాయాది పాకిస్తాన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై జాదవ్ కు పాక్ ఆర్మీ కోర్టు వ… Read More
0 comments:
Post a Comment