ఇస్లామాబాద్: మనదేశానికి చెందిన 10 వేల మంది సిక్కులకు పాకిస్తాన్ విసాలను మంజూరు చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత భారత్ అంటే ఒంటి కాలి మీద లేస్తోన్న పాకిస్తాన్..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32deWjb
Sunday, October 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment