వాషింగ్టన్: కరోనా సంక్షోభం భారత్ను అతలాకుతలం చేస్తోంది. అల్లకల్లోలానికి గురి చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో నమోదవుతోన్న పాజిటివ్ కేసులతో ఆక్సిజన్ సహా వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటోంది. భారత్ను ఆదుకోవడానికి పలు దేశాల నుంచి సహాయ, సహకారాలు అందుతున్నాయి..అమెరికా సహా. ఈ పరిస్థితుల్లో అమెరికా రాయబారిగా ఓ రాజకీయ వ్యూహకర్త భారత్కు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ulK2Ds
భారత్లో అమెరికా రాయబారిగా జో బిడెన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్: వెనుక..పెద్ద వ్యూహమే
Related Posts:
మనమెంతో బెటర్: భవిష్యత్ బాగుంటుందని ప్రధాని మోడీ, సీఎంల భేటీలో కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం జూన్ 30 తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. జూ… Read More
రాసలీలలకు రాత్రికి రమ్మని చెప్పిన తిలకవతి, ఏదో చెయ్యమంటే... రాడ్ తో రాక్షసుడు, ఆమె భర్త, ఇతని భార్య!కోయంబత్తూరు/ చెన్నై: మహిళకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చికెన్ సెంటర్ లో భారీగా డబ్బులు సంపాధిస్తున్న వ్యక్తికి పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉ… Read More
అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లుల ఆమోదం- రేపు మండలికి...ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లులను అసెంబ్లీ మరోసారి ఆమోదించింది. గతంలో ఇవే బిల్లులను సుదీర్ఘంగా చర్చించి ఆమ… Read More
రఘురాముడిపై వైసీపీ కౌంటర్లు - ఇష్టం లేకపోతే వెళ్లిపో- లేదంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్..వైసీపీ తరఫన ఎంపీగా గెలిచి కొన్ని రోజులుగా సొంత పార్టీతో పాటు అధినేత జగన్ పై విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ వ్యూహం మార్చిం… Read More
AP Budget 2020: వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్ ఇవే .. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబుఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిగానూ 2020- 21 బడ్జెట్ తో పాటుగా, వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు శాసనస… Read More
0 comments:
Post a Comment