గుంటూరులోని అమరావతి రోడ్లో ఉన్న మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది. ఒకే కార్యాలయంలో ఇంతమందికి కరోనా సోకడం సిబ్బంది మొత్తాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. మొదట కార్యాలయంలో పనిచేసే రాష్ట్ర డైరెక్టర్కు కరోనా పాజిటివ్గా తేలడంతో... ముందు జాగ్రత్తలో భాగంగా 120 మంది సిబ్బందికి కూడా టెస్టులు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O5bFNj
షాకింగ్ : ఏపీలో ఒకే కార్యాలయంలో 33 మందికి కరోనా పాజిటివ్...
Related Posts:
చంద్రబాబు సాధ్యం కాదన్నారు..సాధ్యం చేసి చూపిస్తన్న జగన్ : ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసి సిబ్బంది..!!ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని అమలు చేసే దిశగా కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దశాబ్దాల కాలంగా పెండ… Read More
30 రోజుల్లో గ్రామాభివృద్ది... సీఎం కేసిఆర్ దిశానిర్ధేశనంసీఎం కేసిఆర్ మరోసారి గ్రామ అభివృద్దిపై కలెక్టర్లతోపాటు గ్రామస్థాయిలో ఉండే క్షేత్రస్థాయి అధికారులు,ప్రజా ప్రతినిధులకు ఆయన దిశనిర్ధేశం చేశారు. ముఖ్యంగా … Read More
చంద్రబాబు చెప్పారు..జగన్ చేతల్లో చూపారు: తిత్లి బాధిత రైతులకు రెట్టింపు పరిహారంఅమరావతి: రాష్ట్రానికి ఎప్పుడు తుఫాన్లు సంభవించినా.. మొట్టమొదటగా వాటి బారిన పడేది ఉత్తరాంధ్ర ప్రాంతమే. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడటమంటూ జరిగితే.. ఉత్తరాం… Read More
జాగ్రత్త: జంక్ ఫుడ్ తీసుకున్న ఈ కుర్రాడు చూపు కోల్పోయాడువర్షాకాలం సాయంత్రం వేళ అలా పానీ పూరీ తిందామనుకుంటున్నారా..? వాతావరణం చల్లగా ఉంది వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్ లాగించేద్దామనుకుంటున్నారా..? అయితే తస్మాత్ జాగ… Read More
ఏపీలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర..!! సంచలన వ్యాఖ్యలు చేసిన మురళీధరరావుహైదరాబాద్/ అమరావతి : తెలుగురాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. తెలంగాణ కన్నా ఏపీపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. త్వరలో ఏపీ బీజేపీలోకి భారీగా చేరికలు … Read More
0 comments:
Post a Comment