Monday, January 18, 2021

100 అడుగులకు కాళేశ్వరం మట్టం -రేపు ప్రాజెక్టు సందర్శనకు సీఎం కేసీఆర్ -ఇప్పటికే ఎత్తిపోతలు

తెలంగాణ వరదాయినిగా టీఆర్ఎస్ సర్కారు భావిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి మట్టం 100 అడుగులకు చేరింది. దీంతో ఐదు నెలల విరామం తర్వాత అక్కడ మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభం అయ్యాయి. ప్రాజెక్టువద్ద పరిస్థితిని సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేసేందుకుగానూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్లనున్నారు. షాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XNN9FD

Related Posts:

0 comments:

Post a Comment