తెలంగాణ వరదాయినిగా టీఆర్ఎస్ సర్కారు భావిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి మట్టం 100 అడుగులకు చేరింది. దీంతో ఐదు నెలల విరామం తర్వాత అక్కడ మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభం అయ్యాయి. ప్రాజెక్టువద్ద పరిస్థితిని సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేసేందుకుగానూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్లనున్నారు. షాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XNN9FD
100 అడుగులకు కాళేశ్వరం మట్టం -రేపు ప్రాజెక్టు సందర్శనకు సీఎం కేసీఆర్ -ఇప్పటికే ఎత్తిపోతలు
Related Posts:
దివ్య కేసు .. నాగేంద్రను ఎన్ కౌంటర్ చెయ్యాలన్న తండ్రి , ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులువిజయవాడ దివ్య తేజస్విని మృతి కేసులో రోజుకో రకమైన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటికి నిన్న దివ్య తేజస్విని, తాను పెళ్లి చేసుకున్నామని , ది… Read More
తహసీల్దార్ నాగరాజుది హత్యే: జైలులో ఖైదీల మధ్య ఆత్మహత్యా?: కుటుంబీకుల ఆరోపణ -సీబీఐతో‘‘చంచల్గూడ జైలులో నాగరాజును ఉంచిన బ్యారెక్ లో మరో ముగ్గురు ఖైదీలు కూడా ఉన్నారు. వందల మంది ఇతర ఖైదీలు, పదుల సంఖ్యలో సిబ్బంది ఉండగా లోపల ఆత్మహత్య చేసుక… Read More
రఘురామకృష్ణరాజుకు షాక్: పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపున్యూఢిల్లీ: సీబీఐ కేసు నేపథ్యంలో వైయస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగి… Read More
మెట్రో బంపర్ ఆఫర్: 40 నుంచి 50 శాతం రాయితీ, కారణమిదేనా..?అసలే కరోనా.. ఆపై మాంద్యం.. ప్రజా రవాణా స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కార్పొరేషన్, సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తు… Read More
'దక్షిణ' తీరంపై చైనా మొండిపట్టు,ఎల్ఏసీని దాటి డ్రాగన్ను బెంబేలెత్తించిన భారత్,ఒకేసారి తప్పుకునేలా..తూర్పు లదాఖ్లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణాన ఉన్న వ్యూహాత్మక శిఖరాలపై భారత్ ఎప్పుడైతే పట్టు సాధించిందో... అప్పటినుంచి చైనా.. సైన్యం ఉపసంహరణ ప్రక్రియను… Read More
0 comments:
Post a Comment