న్యూఢిల్లీ: సీబీఐ కేసు నేపథ్యంలో వైయస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ కొత్త ఛైర్మన్గా వైయస్సార్సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వచ్చాయని శుక్రవారం లోక్సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nREWvI
రఘురామకృష్ణరాజుకు షాక్: పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపు
Related Posts:
Lady: ఆటోలో పక్కసీటులో అందమైన మహిళ, చేతికి ఫుల్ గా పనిచెప్పిన ప్రయాణికుడు, చివరికి ?చెన్నై: కొడుకు అనారోగ్యంతో ఉండటంతో ఆ మహిళ ఆసుపత్రికి బయలుదేరింది. షేర్ ఆటోలో వెళ్లడానికి ఆ మహిళ ఓ ఆటో ఎక్కింది. పాపం అనారోగ్యంతో ఉన్న కొడుకును ఆసుపత్ర… Read More
తిరుపతి ప్రచారంలోకి చంద్రబాబు- ఎల్లుండి నుంచి 8 రోజుల పాటు- 7 సభలుఏపీలో ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు అడుగుపెట్టనున్నారు. ఇప్పటివరకూ టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి విజయం క… Read More
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ- రాష్ట్రపతి ఆమోదం- ఏప్రిల్ 24న బాధ్యతలుసుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణను తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పంప… Read More
షాకింగ్: చిన్నమ్మను చంపేశారు -ఓటరు జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు -ఈసీతో సర్కారు కుట్రన్న టీవీవీప్రజాస్వామిక పండుగగా భావించే ఎన్నికల ప్రక్రియలో అక్రమ వ్యవహారాలకూ కొదువుండదు. చాలా సార్లు రాజకీయ పార్టీలు గీత దాటి వ్యవహరిస్తే.. కొన్ని సార్లు ఈసీనే అ… Read More
polling day: 4భాషల్లో మోదీ అభ్యర్థన -రికార్డు స్థాయిలో ఓట్లేయాలంటూ ప్రధాని పిలుపుమినీ సంగ్రామంగా భావిస్తోన్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికల్లో అతికీలకమైన పోలింగ్ ప్రక్రియ నేడు ప్రశాంతంగా కొనసాగుతున్నది. వేటికవే ప… Read More
0 comments:
Post a Comment