న్యూఢిల్లీ: సీబీఐ కేసు నేపథ్యంలో వైయస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ కొత్త ఛైర్మన్గా వైయస్సార్సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వచ్చాయని శుక్రవారం లోక్సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nREWvI
రఘురామకృష్ణరాజుకు షాక్: పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపు
Related Posts:
దేశంలో మొత్తం 7.86 లక్షల ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్: ఐదో రోజు లక్షా 12వేలు, 10 మందికి అస్వస్థతన్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని కేంద్రం తెలిపింది. బుధవారం సాయంత్రం 6 గంటల వ… Read More
షాక్: మోదీ మెడలు వంచిన రైతులు -సాగు చట్టాల వాయిదాకు కేంద్రం అంగీకారం -నో చెప్పిన సంఘాలుటెర్రరిస్టులు.. దేశద్రోహులు.. దళారులు.. ఖలిస్థాన్ తీవ్రవాదులు.. ఇలా తీవ్రమైన నిందలు భరిస్తూనే.. పట్టుసడలించకుండా 56 రోజులుగా ఆందోళనలు చేస్తోన్న రైతులు… Read More
22న సీడబ్ల్యూసీ భేటీ.. కొత్త అధ్యక్షుడి ఎంపిక, ఇతర అంశాలపై చర్చ..రథసారథి లేకుండానే కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోంది. అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే ప… Read More
బూతుల మంత్రులు, సన్నాసిలు.. దేవినేని ఉమ ధ్వజం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. సీఎం జగన్, మంత్రులు, సజ్జల లక్ష్యంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో… Read More
బిడెన్ ప్రమాణ స్వీకారం వేళ.. బాంబు బెదిరింపు: క్షణాల్లో ఖాళీ: ఉలిక్కిపడ్డ వాషింగ్టన్: గార్డ్స్వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవ క్షణాలు సమీపిస్తోన్న వేళ.. ఆ దేశ పార్లమెంట్ భవనం కేపిటల్ బిల్డింగ్కు మాజీ అధినే… Read More
0 comments:
Post a Comment