కర్నూలు: కాంగ్రెస్ పార్టీ కర్నూలు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నారు. ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి టీడీపీలో చేరికపై చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరితే కర్నూలు లోకసభ, డోన్, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని (అంటే తన వారికి)
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DHz4QV
నాకెవరూ చెప్పలేదు: కోట్ల చేరికపై కేఈ కినుక, చంద్రబాబుపై అసహనం! 'రాష్ట్రమంతా ప్రభావం'
Related Posts:
Second wife: ఆంటీకి లవర్స్, వాళ్ల ఫ్రెండ్స్ కూతురితో రొమాన్స్, భర్తకు తెలిసి, నడిరోడ్లో వేసేశాడు!చెన్నై: మొదటి భర్త కుమార్తెతో కలిసి భార్య ఆమె రెండో భర్తతో నివాసం ఉంటున్నది. తన భార్య మొదటి భర్తకు పుట్టిన కుమార్తెను అతను సొంత కుమార్తెలాగా చూసుకుంటు… Read More
అట్టుడుకుతోన్న ఇజ్రాయెల్: గాజాపై భీకర ప్రతిదాడి: కుప్పకూలిన 13 అంతస్తుల అపార్ట్మెంట్జెరూసలేం: కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వస్తోన్న పాలస్తీనా-గాజా మధ్య దాడులు, ప్రతిదాడులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జనావాసాలను లక్ష్యంగా చే… Read More
Twitter: పిట్ట కొంచెం.. విరాళం ఘనం: భారత్కు భారీ డొనేషన్: ఆర్ఎస్ఎస్ ఆధీనంలోని సంస్థకున్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. రెండురోజుల వ్యవధిలో 70 వేలకు పైగా పాజిటివ్ కేసల సంఖ్య తగ్గడం ఊరటన… Read More
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ముగ్గురు కార్మికులు మృతి, మరొకరి పరిస్థితి విషమంనెల్లూరు: జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రసాయనిక పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు మరణించారు. మరొకరి పరిస్థి… Read More
Tirupati రుయా మృతుల సంఖ్యపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు: కోర్టును ఆశ్రయిస్తాం: అంతా ఐదునిమిషాల్లోనే..!తిరుపతి: రుయా హాస్పిటలో సోమవారం ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు బంధువులు స్పందించారు. ప్రభుత్వం, వైద్య సిబ్బందిపై తీవ్ర ఆ… Read More
0 comments:
Post a Comment