న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారులకు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఓ లేఖ రాసింది. అధికారుల నియామకాలపై సూచనలు చేసింది. త్వరలో లోకసభతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లేఖ రాసింది. పోలింగ్ విధులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UvCQlZ
Tuesday, January 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment