హైదరాబాద్: ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన కొణిదెల వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోటీ చేయనుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి విజయం సాధించారు. ఇటీవలే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DFLrwL
కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై రామ్ చరణ్ సతీమణి పోటీ? స్పందించిన ఉపాసన
Related Posts:
అయోధ్య కేసుపై తుది విచారణ వేళ: ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక నినాదాలుహైదరాబాద్: చారిత్రాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తుది విచారణను నిర్వహిస్తోన్న వేళ.. భారతీయ జనతాపార్టీ … Read More
ఇంట్రెస్టింగ్: అయోధ్య కేసుతో ఢిల్లీలోని ఓవైసీ బంగ్లాకు సంబంధం ఏమిటి..?న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీమసీదు భూవివాదం కోర్టులో గత కొన్ని దశాబ్దాలుగా నానుతోంది. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మిస్తామని ఒక హిందుసంఘాలు చెబు… Read More
Ayodhya: సుబ్రమణ్యస్వామి తాజా పిటిషన్ విచారణకు ‘నో’ చెప్పిన సుప్రీంన్యూఢిల్లీ: అయోధ్య కేసులో భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వేసిన తాజా పిటిషన్ను విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయోధ్యకేసు తుది వ… Read More
అటకెక్కిన హోంగార్డ్స్ తోలగింపు.. మంత్రి హామీఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపావలి పండగ ముందు ఇరవై అయిదు వేల హోంగార్డులను ఉద్యోగాల నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. దీంతో ప్రభుత్వంపై ప… Read More
inx medai case: చిదంబరం అరెస్ట్, ఇప్పుడు ఈడీ వంతు..మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు సంబంధించి ఇవాళ ఉదయం తీ… Read More
0 comments:
Post a Comment