ఏపీలో గతేడాది భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికీ, సీఎం వైఎస్ జగన్కూ ఈ ఏడాది కీలకంగా మారింది. ముఖ్యంగా జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అమలు కోసం ఈ ఏడాదిలో తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే ఈ నిర్ణయంతో జగన్ దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఆకర్షించారు. ఇదే కోవలో హైకోర్టు, సుప్రీంకోర్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p32qhr
year ender 2020 : ఈ ఏడాది జగన్ పులిస్వారీ- అయితే సంచలనం లేదంటే వివాదం
Related Posts:
డిగ్గీ రాజాకు షాక్.. కాంగ్రెస్ సభలో మోడీకి ప్రశంసలు.. యువకుడిని తోసేసిన వైనం (వీడియో)భోపాల్ : ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ప్రచారంలో నేతలు చేసే ఫీట్లు నవ్వు తెప్పిస్తుంటాయి. అదే సమయంలో ప్రత్యర్థులపై చేసే ఆరోపణలు రివర్స్ అవ… Read More
శ్రీలంక మారణహోమం వెనుక ఎన్టీజే హస్తం?కొలంబో : ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీసింది. ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లలో 290 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గా… Read More
ఓట్ల కోసం పార్టీలు పదివేల కోట్ల అవినీతి సొమ్ము ఖర్చు పెట్టాయన్న జేసీ వ్యాఖ్యలపై మీ కామెంట్ చెప్పండిఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టామన్న జేసీ దివాకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈసారి ఎన్నికల్లో తన నియోజకవర్గంలో రూ.50కోట్లు ఖర్చుపెట్టానన్… Read More
పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు .. పార్టీ మారతానో లేదో కాలమే నిర్ణయిస్తుందన్న జగ్గారెడ్డికాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ముందు షాక్ ఇచ్చి ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీకి జంప్ అవ్వాలని నిర్ణయిం… Read More
కాంగ్రెస్ కు హ్యాండిచ్చి కారెక్కుతున్న గండ్ర దంపతులు ... ఆ పదవుల కోసమేనా ?తెలంగాణా రాష్ట్రంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుండి టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్ధి పార్టీలను ఖాళీ చేసే పనిలో పడింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీని దెబ్బ కొ… Read More
0 comments:
Post a Comment