ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గల మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనాలను నిలిపివేస్తున్నట్టు దేవాదాయ శాఖ తెలిపింది. సోమవారం నుంచి భక్తులను అనుమతించబోమని ఈవో రాజేంద్ర తెలిపారు. ఆయన గద్దెల పరిసరాల్లో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మినీ మేడారం సిబ్బందికి కరోనా వైరస్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఫిబ్రవరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37YJytP
సమ్మక్క సారాలమ్మ గద్దెలు మూసివేత.. ఎందుకంటే..
Related Posts:
కిమ్ మరణించకున్నా వేలాది జీవాలు బలి.. ఇండియాలోనూ ఆ వైరస్ కలకలం.. ఇదికూడా చైనా నుంచే..నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ మరణించలేదన్న శుభవార్తను ఎంజాయ్ చేసేలోపే ఉత్తరకొరియన్లకు మరో సంకటంలో చిక్కకుపోయారు. తమ దేశంలో ఒక్క కరోనా కేసులు కూడా నమోదు కాల… Read More
పెట్రో, డీజిల్ ధర పెంపు దేశ వ్యతిరేక చర్య, ఆపత్కాలంలో ప్రజలపై భారం భావ్యం కాదు: రాహుల్ గాంధీకరోనా మహమ్మారిని దేశం ఎదుర్కొంటోన్న సమయంలో పెట్రో ఉత్పత్తులపై ధరల పెంపును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇది ఆర్థికంగా దేశ వ్యతిరేక చర్య అని మండిపడిం… Read More
కేసీఆర్ కామెంట్లపై ఉత్తమ్ గుస్సా: గవర్నర్ని కలిస్తే తప్పేంటీ, పారాసెటమాల్ అని చెప్పి..సీఎం కేసీఆర్ కామెంట్లను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలన… Read More
వామ్మో..కాళేశ్వరం నీళ్లలా ప్రవహించిన మద్యం..!డే వన్ వందకోట్లు..! తెలంగాణలో పరవళ్లు తొక్కిన లిక్కరమ్మహైదరాబాద్ : అరె మావా.. ఓ పెగ్గా లా.. అనే పాట తెలంగాణ మద్యం ప్రియులను గత 40రోజులుగా తెగ రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నలభై ర… Read More
త్వరలో ప్రజా రవాణా ప్రారంభం, లండన్ తరహాలో..: నితిన్ గడ్కరీన్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలోనే ప్రారంభం కానుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ … Read More
0 comments:
Post a Comment