ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గల మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనాలను నిలిపివేస్తున్నట్టు దేవాదాయ శాఖ తెలిపింది. సోమవారం నుంచి భక్తులను అనుమతించబోమని ఈవో రాజేంద్ర తెలిపారు. ఆయన గద్దెల పరిసరాల్లో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మినీ మేడారం సిబ్బందికి కరోనా వైరస్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఫిబ్రవరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37YJytP
సమ్మక్క సారాలమ్మ గద్దెలు మూసివేత.. ఎందుకంటే..
Related Posts:
సీఏఏ నిరసనలు: నష్టాన్ని వారి నుంచే వసూలు చేస్తాం: రైల్వే బోర్డ్ ఛైర్మన్న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు, విధ్వంసం వల్ల భారతీయ రైల్వేకు రూ. 80 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైల్వే బోర్డు … Read More
పేరుకు పార్క్, బెడ్ రూంలు ఎంతో నయం, కామంతో రెచ్చిపోయి పాడుపనులు, మహిళలు పరుగో పరుగు !చెన్నై: చెన్నై నగరంలోని వండలూరులోని పార్క్ లో ప్రేమికులు, కొందరు కాలేజ్ విద్యార్థుల చేష్టలతో అక్కడికి వచ్చి వెలుతున్న పిల్లలు, వారి కుటుంబ సభ్యులు హడల… Read More
నిద్రలోనే కానరాని లోకాలకు: విషవాయువు పీల్చి ఐదుగురు చిన్నారులు మృతిఘజియాబాద్: ఉత్తర్ ప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న వారు నిద్రలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు.… Read More
మందుబాబులకు మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. డ్రంకెన్ డ్రైవ్ కూడా ఎత్తేయాలని..ఈ ఏడాది కూడా మెల్లగా కాలం ఒడిలోకి జారుకుంది. నూతన ఉత్సాహాన్ని నింపడానికి కొత్త సంవత్సరం ఎదురుచూస్తోంది. ఈ దశాబ్దిలో చివరి సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు … Read More
ఫ్రెండ్ రూమ్ లో.. క్లాస్ మేట్స్ తో: అబ్బాయిలతో మందు కొట్టిన విద్యార్థినులు: కాలేజీ నుంచి తొలగింపు..చెన్నై: తమ క్లాస్ మేట్స్ తో కలిసి మందు కొట్టి, చిందేసిన నలుగురు విద్యార్థినుల ఉదంతం ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయంశమైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి… Read More
0 comments:
Post a Comment