వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు బుధవారం(డిసెంబర్ 16) విచారణ జరిపింది. చెన్నమనేని రమేష్కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని... 2023 వరకూ దాన్ని పొడగించుకున్నారని కేంద్ర హోంశాఖ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అఫిడవిట్కు బదులుగా మెమో దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gT0qVX
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం... కేంద్రంపై హైకోర్టు సీరియస్.. మళ్లీ అదే తీరు..
Related Posts:
TSRTC STRIKE:9న ఛలో ట్యాంక్బండ్, డిపోల వద్ద దీక్షలు, నిరసనలు, ఇదీ ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ..ఆర్టీసీ జేఏసీ తన ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి వారం రోజులపాటు తన కార్యాచరణను ప్రక… Read More
శృంగారంపై సర్వే: కన్యత్వమే ముఖ్యమంటున్న యువత.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలుసాధారణంగా భారతీయులు శృంగారంకు సంబంధించిన విషయాలను బహిరంగంగా చర్చించేందుకు గానీ, మాట్లాడేందుకు గానీ ఇష్టపడరు. ప్రాచీన కాలం నుంచీ ఈ విషయం రహస్యంగా ఉండేం… Read More
ఎంతమంది బలి కావాలి: వారం రోజుల్లో పదిమంది: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్..!ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీకి మరో కార్మికుడు ప్రాణం బలిగొందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు … Read More
కిలాడీ....లేడీ, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అంటూ హంగామా: రాత్రి భర్త, బంధువుతో, చివరికి !బెంగళూరు: ఎస్ఐ యూనిఫాం వేసుకుని దందాలు చేస్తున్న మహిళతో పాటు ఇద్దరు నిందితులను తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరంలో జరిగింది. ఎస్ఐ యూనిఫాం వేసుకుని వా… Read More
రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరుగుతాయట.. బాగోలేని రోడ్లతోనే మేలు.. బీజేపీ ఎంపీ నోటి దూల...రోడ్డు ప్రమాదాల తగ్గాలంటే ఏం చేయాలి. వాహనదారులకు అవగాహన కల్పించాలి. మంచి రోడ్లను ఏర్పాటు చేయాలి. తదితర సూచనలు చేస్తాం. కానీ ఓ ప్రజా ప్రతినిధి మాత్రం ర… Read More
0 comments:
Post a Comment