టీ పీసీసీ చీఫ్ ఎంపిక హై కమాండ్కు కత్తి మీద సాములా మారింది. వర్గ విభేదాలతో అధ్యక్షుడి ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇవాళ కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీతో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ ప్రకటన నేపథ్యంలో సోనియాతో కోమటిరెడ్డి భేటీ ప్రాధాన్యం సంతరించుకంది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gS5Gcl
Wednesday, December 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment