టీ పీసీసీ చీఫ్ ఎంపిక హై కమాండ్కు కత్తి మీద సాములా మారింది. వర్గ విభేదాలతో అధ్యక్షుడి ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇవాళ కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీతో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ ప్రకటన నేపథ్యంలో సోనియాతో కోమటిరెడ్డి భేటీ ప్రాధాన్యం సంతరించుకంది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gS5Gcl
సోనియాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ.. టీ పీసీసీ చీఫ్ ప్రకటన నేపథ్యంలో ప్రాధాన్యం..
Related Posts:
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్ .. గతంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తర్వాత మంత్రివర్గం కొలువుదీరింది. 10 మందితో తన టీంను ఏర్పాటు చేశారు కేసీఆర్. అయితే వారిలో … Read More
సౌదీ రాజుకు పాకిస్తాన్ ఎలాంటి బహుమతి ఇచ్చిందో తెలుసా..?సాధారణంగా విదేశీ అతిథులు ఆయాదేశాల పర్యటనలకు వస్తే కానుకలు, బహుమతులు, జ్ఞాపికలు ఇవ్వడం సహజంగానే కనిపిస్తుంది. ఎవరైనా అతిథులు హైదరాబాద్ పర్యటనకు వస్తే త… Read More
అమరావతిని అడ్డుగా పెట్టుకుని అడ్డగోలుగా దోచేశాడు: ఖాళీ జాగాల్లో జెండాఅమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని అడ్డుగా పెట్టుకున్నాడో ఓ మామూలు రెవెన్యూ అధికారి. అమరావతిని కేంద్రంగా చేసుకుని అడ్డగోలుగా దోచేశాడు. రాజధా… Read More
ఆర్జీవి వర్సెస్ చంద్రబాబు : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై బాబు ఇలా..: ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారువివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై ఈ ఉదయం టీడీపీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ, చంద్రబాబునాయుడు… Read More
నేడే కొత్త మంత్రి వర్గ భేటీ..! బడ్జెట్ ఆమోదం పై నెలకొన్న సందిగ్దత..!!హైదరాబాద్ : కొత్త మంత్రులతో తొలిసారి ముఖ్యమంత్రి చద్రశేఖర్ రావు భేటీ కాబోతున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం మంత్ర… Read More
0 comments:
Post a Comment