ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలో రిజిష్ట్రేషన్ ఒకటి. ఆదాయాన్ని పెంచి.. ప్రభుత్వ ఖజానా నింపేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త విధానాలను అమల్లోకి తీసుకొస్తున్నారు. అయితే కిందిస్థాయిలో ఉన్న అధికారులు మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. చేతివాటం ప్రదర్శిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంతో వారి జేబులు నిండుతున్నాయి. కానీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం నగదు చేరడం లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kxEHVj
Sunday, February 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment