చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రోజంతా అక్కడే ఉండబోతోన్నారు. తన సొంత జిల్లా పర్యటనకు చంద్రబాబు పర్యటించబోతోండటం వారం రోజుల వ్యవధిలో రెండోసారి. మొన్నటికి మొన్నే కుప్పంలో తన మూడు రోజుల పర్యటనను ముగించుకున్న ఆయన మళ్లీ సొంత జిల్లాకే వెళ్లనున్నారు. మున్సిపల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/300IkK0
మళ్లీ సొంత జిల్లాకు చంద్రబాబు: వైసీపీనే టార్గెట్: రోజంతా అక్కడే: ఈ రెండు కారణాలతో
Related Posts:
తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు ..? జాబితా రూపొందించిన సీఎస్ .. ఓకే చెప్పిన కేసీఆర్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన సీఎం కేసీఆర్ జాబితా కూడా సిద్ధం చేసినట్టు త… Read More
ఈ ఇద్దరూ కలిస్తే టిడిపి లో ఒక్కరూ మిగలరు : పుల్వామా ను బాబు సమర్ధిస్తున్నారు : రోజా ఫైర్..!ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసిపి ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు కలిసి కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబా… Read More
హైదరాబాద్ లో మళ్లీ గుప్పుమన్న డ్రగ్స్ .. విద్యార్థులే టార్గెట్ గా విక్రయాలుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ మరోసారి గుప్పుమన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా ఈ దందా కొనసాగుతోంది. గతంలో డ… Read More
భార్య చంపిన కేసులో యావజ్జీవ శిక్ష, తప్పించుకుని లాడ్జ్ లో ప్రియురాలిని చంపేశాడు!బెంగళూరు: భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి పోలీసుల కళ్లుకప్పి చాకచక్యంగా తప్పించుకుని ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలో … Read More
కేసీఆర్ పై కేసు పెట్టాలి .. ఆ పని షీ టీమ్స్ చెయ్యాలి ..బీజేపీ నేత కిషన్ రెడ్డి సంచలనం ... ఎందుకంటేతెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చావు దెబ్బ తిని ఓటమిపాలైన బిజెపి నేతలు నిన్నటి వరకు సైలెంట్ గానే ఉన్నారు. ఇక తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణతో తమ … Read More
0 comments:
Post a Comment