Sunday, February 28, 2021

మళ్లీ సొంత జిల్లాకు చంద్రబాబు: వైసీపీనే టార్గెట్: రోజంతా అక్కడే: ఈ రెండు కారణాలతో

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రోజంతా అక్కడే ఉండబోతోన్నారు. తన సొంత జిల్లా పర్యటనకు చంద్రబాబు పర్యటించబోతోండటం వారం రోజుల వ్యవధిలో రెండోసారి. మొన్నటికి మొన్నే కుప్పంలో తన మూడు రోజుల పర్యటనను ముగించుకున్న ఆయన మళ్లీ సొంత జిల్లాకే వెళ్లనున్నారు. మున్సిపల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/300IkK0

Related Posts:

0 comments:

Post a Comment