భారత్ బంద్(డిసెంబర్ 8)కు ముందు రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీతో భేటీ అయినట్లు ఓ కథనం,ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాదు,ఈ భేటీలో పంజాబ్లో రిలయన్స్ పెట్టుబడుల కోసం సీఎం అమరీందర్ ముకేష్ అంబానీతో మాట్లాడారని ఆ కథనంలో పేర్కొన్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ రైతు ఆందోళనలకు,భారత్ బంద్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qJPVci
Fake : భారత్ బంద్కు ముందు రోజు అంబానీతో పంజాబ్ సీఎం భేటీ...?
Related Posts:
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు..పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్… Read More
ఇన్ని తప్పులా .. ఇన్ని జీవోల రద్దా ? అన్నీ తుగ్లక్ చర్యలే : జగన్ పై చంద్రబాబు ఫైర్ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ,మాజీ సీఎం,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది అంట… Read More
జేసీ బ్రదర్స్ కు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ .. ఫోర్జరీ కేసులో కీలక నిర్ణయాలుజేసీ బ్రదర్స్ కు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది . తప్పుడు సమాచారం ఇచ్చిన, ఫోర్జరీలకు పాల్పడిన జేసీ ట్రావెల్స్పై కొరడా ఝుళిపిస్తుంది సుప్రీం నిబంధలక… Read More
జాగ్రత్త: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..మూడు రోజులు దంచి కొట్టనున్న వర్షంహైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 9వ తేదీన వర్షాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. జూన్ 1… Read More
బహిరంగ లేఖతో వణుకు పుట్టించిన దొంగ.. భయంతో బిక్కచచ్చిన కాలనీ వాసులు..తెలుగులో చాలా ఏళ్ల క్రితం రవితేజ హీరోగా 'దొంగోడు' అనే ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో మాధవన్ పాత్రలో రవితేజ దొంగోడిగా నటించాడు. తాను ఎవరి ముందైనా మీసం మ… Read More
0 comments:
Post a Comment