Wednesday, December 9, 2020

Fake : భారత్ బంద్‌కు ముందు రోజు అంబానీతో పంజాబ్ సీఎం భేటీ...?

భారత్ బంద్(డిసెంబర్ 8)కు ముందు రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీతో భేటీ అయినట్లు ఓ కథనం,ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు,ఈ భేటీలో పంజాబ్‌లో రిలయన్స్ పెట్టుబడుల కోసం సీఎం అమరీందర్ ముకేష్ అంబానీతో మాట్లాడారని ఆ కథనంలో పేర్కొన్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ రైతు ఆందోళనలకు,భారత్ బంద్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qJPVci

Related Posts:

0 comments:

Post a Comment