Saturday, August 1, 2020

అవాంఛనీయ ఘటనలు జరిగితే చంద్రబాబుదే బాధ్యత... మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు..

మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని... రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఆయనదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పు పట్టడం సరికాదని... తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pdvkv4

Related Posts:

0 comments:

Post a Comment