మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో ఉండి చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని... రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఆయనదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పు పట్టడం సరికాదని... తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pdvkv4
అవాంఛనీయ ఘటనలు జరిగితే చంద్రబాబుదే బాధ్యత... మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు..
Related Posts:
సరిహద్దు గందరగోళం పై స్పందించిన మంత్రి పేర్ని నానీ .. తెలంగాణా సర్కార్ పై అసహనంకరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రబలుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించాయి తెలుగు రాష్ట్రాలు . అంతే కాదు రాష్ట్రాల సరిహద్దులను కూడా క్లోజ్ చేశాయి . ఇ… Read More
భయపడ్డంతా జరిగింది.. హైదరాబాద్లో డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్.. తెలంగాణలో పెరిగిన కేసులు‘‘ఇది ఎంతటి కీలక తరుణమంటే.. మన వైద్య సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. బయటి నుంచి కొత్తగా డాక్టర్లు రారు. మన డాక్టర్లు, నర్సులకు ఏదైనా అనుకోనిది… Read More
నిత్యావసర వస్తువుల రవాణా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి..!న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా వైర… Read More
కరోనా : స్పెయిన్లో ఎందుకింత మృత్యు ఘోష.. లాక్డౌన్కి ముందు అసలేం జరిగింది..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి విలవిల్లాడుతోన్న దేశాల్లో చైనా, ఇటలీ,అమెరికా, స్పెయిన్, ఇరాన్,ఫ్రాన్స్ ముందు వరుసలో ఉన్నాయి. ఈ దేశాల్లో కరోనా మృతు… Read More
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత .. 2 వారాల క్వారంటైన్ తర్వాతే అనుమతిస్తామన్న ఏపీ డీజీపీకరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక అన్ని రాష్ట్రాలు దీనిని కఠినంగా అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆం… Read More
0 comments:
Post a Comment