ఏపీలో కరోనా విజృంభణ నిరంతరాయంగా కొనసాగుతోంది. భారీగా టెస్టులు నిర్వహిస్తుండటంతో కేసుల సంఖ్య కూడా అంతే భారీగా నమోదవుతోంది. తాజాగా ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. ఇందులో దాదాపు సగం కేసులు యాక్టివ్ గానే ఉన్నాయి. మిగిలిన వారు మాత్రం చికిత్స తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ఏపీలో గత 24 గంటల్లో 9276
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hwoX1
ఏపీలో లక్షన్నర దాటిన కరోనా కేసులు.. మూడు జిల్లాల్లో వెయ్యేసి కొత్త కేసులు..58 మంది మృతి..
Related Posts:
అమెరికాలో వైఎస్ జగన్ మేనియా: ముఖ్యమంత్రి పేరు మీద వెలిసిన హోర్డింగులుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనియా అమెరికాలోని డల్లాస్, డెట్రాయిట్ నగరాలను అలముకుంది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆయన అమెరికా పర్యటన… Read More
కశ్మీర్ ఇష్యూలో పాకిస్థాన్కు రష్యా ఝలక్.. అదే తోవలో చైనా కూడా..!ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు.. జమ్ముకశ్మీర్ విభజన నిర్ణయంపై భారత ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఆ క్రమంలో దాయాది పాకిస్థాన్ కుట్రల… Read More
మొదటి భార్య విడాకులు ఇచ్చింది.. మూడో పెళ్లికి రెడీ అయ్యాడు.. రెండో భార్య కొడుకును..!నల్గొండ : మొదటి భార్య విడాకులు ఇచ్చింది. ఆ క్రమంలో వేరే యువతికి దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. అయితే ఇటీవల రెండో భార్… Read More
వీడియో: కానిస్టేబుల్ సాహసం: నడుంలోతు వరద ప్రవాహంలో..ఇద్దరు చిన్నారులను భుజాన మోస్తూ!భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. వరదపోటుతో అల్లాడుతోంది. గుజరాత్ లో పలు జిల్లాలు వరద బారిన పడ్డాయి. తపతీ సహా దాదాపు అన్ని నదులూ ఉదృతంగా ప్రవహ… Read More
వాట్సప్తో పోలీసులకు ఫిర్యాదు.. నిర్మల్ జిల్లా ముందడుగు..!నిర్మల్ : నేరాల నియంత్రణకు టెక్నాలజీ వాడేస్తున్నారు తెలంగాణ పోలీసులు. గతంలో నేరస్థులను పట్టుకోవాలంటే తలకు మించిన భారంగా ఉండేది. కానీ, సాంకేతికతను అంది… Read More
0 comments:
Post a Comment