ఏపీలో కరోనా విజృంభణ నిరంతరాయంగా కొనసాగుతోంది. భారీగా టెస్టులు నిర్వహిస్తుండటంతో కేసుల సంఖ్య కూడా అంతే భారీగా నమోదవుతోంది. తాజాగా ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. ఇందులో దాదాపు సగం కేసులు యాక్టివ్ గానే ఉన్నాయి. మిగిలిన వారు మాత్రం చికిత్స తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ఏపీలో గత 24 గంటల్లో 9276
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hwoX1
ఏపీలో లక్షన్నర దాటిన కరోనా కేసులు.. మూడు జిల్లాల్లో వెయ్యేసి కొత్త కేసులు..58 మంది మృతి..
Related Posts:
వరలక్ష్మి హత్య కేసులో షాకింగ్ అంశాలు .. క్రైమ్ సినిమాల ప్రభావం.. క్రిమినల్ గా మారిన అఖిల్ !!గాజువాక మైనర్ బాలిక , ప్రేమోన్మాది దాడిలో బలైపోయిన వరలక్ష్మి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే . వరలక్ష్మి హత్య కేసులో ఆ… Read More
కరోనా కలకలం: ఏపీలో 829 టీచర్లు, 575 మంది విద్యార్థులకు కరోనా, తల్లిదండ్రుల ఆందోళనఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలను తెరిచిన విషయం తెలిసిందే. అయితే… Read More
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: పశ్చిమగోదావరిలో అత్యధికం, కర్నూలులో అత్యల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, భారీ సంఖ్యలో మాత్రం పాజటివ్ కేసులు రావడం లేదు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస… Read More
ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్కు జైకొడుతూ..గడిచిన దశాబ్దకాలంలో.. ఉదారవాద రాజకీయాలకు వ్యతిరేకంగా జాతీయవాద ధోరణి దూసుకొచ్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సందర్భం చాలా దేశాల్లో చోటుచేసుకుంది. అతి… Read More
నో రిటైర్మైంట్: నితీశ్ కామెంట్స్పై పార్టీ రియాక్షన్.. సీరియస్గానే చేశారు.. కానీ...బీహర్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత ప్రచారం నేటితో ముగిసింది. అయితే సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని క… Read More
0 comments:
Post a Comment