Saturday, August 1, 2020

సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ కన్నుమూత

లక్నో: మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ ఇకలేరు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లో చికిత్స పొందుతూ భారత కాలమాన ప్రకారం శనివారం సాయంత్రం అమర్ సింగ్ కన్నుమూశారు. మృతి చెందేనాటికి అమర్ సింగ్ వయస్సు 64 ఏళ్లు. అమర్ సింగ్ 1956లో జనవరి 27న ఉత్తర్ ప్రదేశ్‌లోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jUKvrg

Related Posts:

0 comments:

Post a Comment