కొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశంలో కరోనా విలయం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు వైరస్ కాటుకు గురికాగా, అందులో ఓ కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. తాజాగా సాక్ష్యాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే కూడా మహమ్మారి బారినపడ్డారు. year ender 2020:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aPaHBM
కేంద్ర ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్ -ఐసోలేషన్లో అశ్వినీ కుమార్ చౌబే
Related Posts:
కేంద్రంలో బీజేపీ , ఏపీలో వైసీపీదే హవా ...వైసీపీ 110 స్థానాల్లో విజయం .. బీజేపీ నేత మురళీధర్ రావుఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు బీజేపీ నేతలు . నిన్నటికి నిన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చంద్రబాబుకు ఓటమి ఖాయమని చెప్పి, … Read More
కేసీఆర్ అన్ని తిట్టినా బీజేపీపై పోరుకు కలిసొస్తామంటే వెల్కమ్ అంటున్న చంద్రబాబుఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ ఎన్ని తిట్టినా స్నేహహస్తం అందిస్తూనే ఉన్నారు. అసలు తెలంగాణలో తెలుగు దేశం పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం చేసి తాజాగా అసెంబ్లీ ఎన్… Read More
బాలాకోట్ దాడులా తెలీదే ? ఇండియా పాకిస్థాన్ సంబంధాలు కూడా : సన్నీ డియోల్న్యూఢిల్లీ : ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత సన్నీడియోల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు బాలాకోట్ వైమానిక దాడుల గురించి తెలియదని కామెంట్ చేశాడు. అంతేకాదు తన… Read More
మంత్రి కిడారి శ్రావణ్తో రాజీనామా చేయించండి: సీఎంకు గవర్నర్ అదేశం : కారణం అదేనా..!ఏపీ కేబినెట్లో ఒక మంత్రిని రాజీనామా చేయించాలని నేరుగా గవర్నర్ నరసింహన్..ముఖ్యమంత్రిని ఆదేశించారు. వైద్య..గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న క… Read More
చంద్రబాబు సర్వేలో పాల్ పార్టీకి 100 స్థానాలు .. బాబుకి రిటైర్మెంట్ ఇద్దాం ..కేఏ పాల్ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుఏపీ ఎన్నికలపై నోరు విప్పాడు . అసలు పాల్ ఎప్పుడు ఎవరిని మెచ్చుకుంటారో,ఎవరిని తిడతారో కూడా అర్ధం కావట్లేదు. ఎన్నికల ముందు వర… Read More
0 comments:
Post a Comment