పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చుక్కనీరు తరలించలేదు అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం భావించడం అత్యాశే అవుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఉండగా.. నీటి బొట్టును కూడా తరలించలేరని అభిప్రాయపడ్డారు. పులిచింతల ప్రాజెక్టుతోపాటు పోతిరెడ్డిపాటు విషయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zGRK3t
పోతిరెడ్డిపాడు నుంచి చుక్కనీరు తరలించలేరు, విపక్షాలపై మండలి చైర్మన్ గుత్తా ఫైర్..
Related Posts:
Coronavirus: దుబాయ్ టూ బెంగళూరు, 6 మందికి కరోనా వైరస్, 195 మందిలో, మొత్తం 21!బెంగళూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID-19) పాజిటివ్ కేసులు భారత్ లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి కరోనా వైరస్ వ్యాధి సోకుందో అర్థం… Read More
గంటా నాదం చేసిన పవన్ కళ్యాణ్... కరోనాపై పోరాటం చేసే వారికి సెల్యూట్ అంటూ ..కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్పందించారు దేశ వ్యాప్తంగా స్వచ్చందంగా ప్రజలు గృహ నిర్బంధంలో… Read More
గల్లీ టూ ఢిల్లీ.. గంటా బజాయించి ఐక్యతను చాటిన భారతీయులుజనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5గంటలకు ప్రజలంతా చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఇంతటి సంక్షోభ కాలంలో ప్రజల కోసం నిరంతర సేవలు అందిస్తున్న వైద్యు… Read More
జనతా కర్ఫ్యూ : కేసీఆర్ చెప్పినా కూడా మోడీకి వ్యతిరేకంగా పోస్టులు.. టీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్ట్కరోనాపై ఇప్పుడు ప్రపంచం పోరాడుతుంది. ఇక భారత్ సైతం కరోనాపై పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు … Read More
తెలంగాణ లీడర్లే టార్గెట్?: భీకర ఎన్కౌంటర్లో 17 మంది జవాన్లు మృతి, పలువురికి గాయాలురాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో సుమారు 24 గంటలపాటు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 17 మంది … Read More
0 comments:
Post a Comment