Friday, December 4, 2020

దుబ్బాకలో అల్లుడు, గ్రేటర్‌లో కొడుకు సంగతి చూశాం.. సర్జికల్ కాదు..శాఫ్రాన్ స్ట్రైక్స్ జరిగాయి: బండి సంజయ్

గ్రేటర్ ఎన్నికల్లో కమలం వికసించింది. 3 డివిజన్ల నుంచి 43 డివిజన్లకు చేరింది. ఇప్పటికే 42 డివిజన్లలో గెలువగా.. 2 డివిజన్లలో లీడ్‌లో ఉంది. జీహెచ్ఎంసీలో మేయర్ పీఠం గెలుచుకోనున్న.. మెజార్టీ సీట్లు గెలిచినందున కమల దళంలో ఉత్సాహం నెలకొంది. ఈ విజయం కార్యకర్తలకు అంకితం అని బీజేపీ నేతలు అంటున్నారు. అనుకున్న స్థాయిలో తమకు డివిజన్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mIRHrF

Related Posts:

0 comments:

Post a Comment