బ్రిటిష్ జమానాలో.. ఢిల్లీ కంటే ముందు భారత రాజధానిగా వెలుగొందింది కోల్కతా సిటీ. అప్పటి దర్పానికి గుర్తుగా మిగిలిన భవంతులు కాలక్రమంలో కళావిహీనంగా తయారయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వాటికి ఈ మధ్యే కొత్త హంగులు దిద్దారు. అలాగే, దేశానికి ఎనలేని సేవలందిస్తోన్న కోల్కతా పోర్టు ట్రస్టు 150వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a1yuLZ
Friday, January 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment