Friday, January 10, 2020

పాత రాజధానిలో ప్రధాని వీకెండ్.. అసాధారణ భద్రత.. బద్ధ శత్రువుల కలయిక.. భారీ కార్యక్రమాలు..

బ్రిటిష్ జమానాలో.. ఢిల్లీ కంటే ముందు భారత రాజధానిగా వెలుగొందింది కోల్‌కతా సిటీ. అప్పటి దర్పానికి గుర్తుగా మిగిలిన భవంతులు కాలక్రమంలో కళావిహీనంగా తయారయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వాటికి ఈ మధ్యే కొత్త హంగులు దిద్దారు. అలాగే, దేశానికి ఎనలేని సేవలందిస్తోన్న కోల్‌కతా పోర్టు ట్రస్టు 150వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a1yuLZ

Related Posts:

0 comments:

Post a Comment