నిర్భయ నిందితులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలుచేయాలని ఢిల్లీ పటియాలా కోర్టు తీర్పునిచ్చి కొద్ది రోజులు కూడా గడవలేదు.. అప్పుడే మరో నిర్భయ తరహా ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. గుజరాత్లోని మొదసా జిల్లా సైరా గ్రామంలో 19 ఏళ్ల ఓ దళిత అమ్మాయిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, ఆమెపై గ్యాంగ్రేప్కి పాల్పడ్డారు. అనంతరం ఆమెను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nbpqdo
Friday, January 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment