రాజధాని అమరావతినే కొనసాగించాలని నిరసన ర్యాలీలు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు మూడు రాజధానులకు మద్దతు ర్యాలీలు కొనసాగిస్తున్నారు వైసీపీ నేతలు . పరిపాలనా వికేంద్రీకరణకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదని వారంటున్నారు. ఏపీలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో గోరంట్ల మాధవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FBePUT
చంద్రబాబు ఆ మాటలు రాయలసీమలో మాట్లాడితే తంతారు : ఎంపీ గోరంట్ల మాధవ్
Related Posts:
ఆ 2 వేల కేసులను తిరిగి విచారించండి, ప్రత్యేక విభాగం కూడా : హెచ్చార్సీకి అడ్వకేట్ కంప్లైంట్హైదరాబాద్ : బొమ్మాలరామారం ఘటనతో ఉలిక్కిపడిన తెలంగాణ రాష్ట్రం .. గతంలో జరిగిన కిడ్నాప్లపై ఆందోళన చెందుతోంది. ఆ బాలికల మిస్సింగ్కు సైకో శ్రీనివాస్తో … Read More
సీజేఐపై ఆరోపణల విచారణ ఆపండి...త్రిసభ్య కమిటీకి ఎన్జీఓల బహిరంగ లేఖఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఆరోపణల్లో నిజానిజాలు న… Read More
నవగ్రహ దోషం అంటే ఏంటీ ? పరిహారం కోసం ఏం చేయాలి ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జ్యోత… Read More
కామరెడ్డి లో గన్ మిస్ ఫైర్ ... మిస్ ఫైర్ అయిందా లేక కాల్చుకున్నాడా ?కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుపాకి మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ పరిస్థితి విషమించడంతో కామారెడ్డి ఆసుపత్రికి త… Read More
హీరో కావాలనుకున్నాడు.. డ్రగ్స్ స్మగ్లరయ్యాడు.. అసలేం జరిగింది?హైదరాబాద్ : సినిమా పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. నటులు కావాలని వచ్చేవాళ్లల్లో కొందరికి అదృష్టం కలిసివస్తుంది. మరికొందరికి నిరాశ మిగులుతుంది. ఒక్క ఛాన్… Read More
0 comments:
Post a Comment