Thursday, November 5, 2020

ఇళ్ళస్థలాల విషయంలో వైసీపీ మంత్రులకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అన్న నినాదంతో ఆందోళనకు శ్రీకారం చుట్టింది టిడిపి . మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలంటూ నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అంతేకాదు ఇళ్ల లబ్ధిదారులతో టిడిపి నేతలు భేటీ నిర్వహిస్తారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mV0oid

Related Posts:

0 comments:

Post a Comment