ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అన్న నినాదంతో ఆందోళనకు శ్రీకారం చుట్టింది టిడిపి . మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలంటూ నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అంతేకాదు ఇళ్ల లబ్ధిదారులతో టిడిపి నేతలు భేటీ నిర్వహిస్తారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mV0oid
Thursday, November 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment