బీహర్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరుతోందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. బీహర్ యువత, మహిళలు ఎన్డీఏ సుపరిపాలన అందిస్తారనే ధీమాతో ఉన్నారని చెప్పారు. బీహరీల నేత కూడా వెనకబడిన కులానికి చెందినవారు అని, పేదరికం అంటే తెలుసు అని చెప్పారు. అందుకోసమే ప్రతీ ఒక్కరు ఆకలితో పడుకోకూడదనే తమ ప్రభుత్వం భావిస్తోందని మోడీ తెలిపారు. ప్రతీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3627lHv
ప్రతీ బీహరీ ఆకలితో పడుకోవద్దనేదే మా విధానం: ఎన్డీఏ వెంట ప్రజలు, ప్రధాని మోడీ
Related Posts:
ఇ-కామర్స్ కంపెనీలకు షాక్: సడలింపు జాబితా నుంచి తొలగింపు: మినహాయింపు వాటికి మాత్రమే..!న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా 19 రోజుల రెండోదశ లాక్డౌన్ కొనసాగుతోన్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఇ-కామర్స్ కంపె… Read More
కరోనా: ఒకే ఇంట్లో 11 మందికి వైరస్.. హైదరాబాద్ నిమ్స్లో నర్స్కు.. 2నెలల పసిగుడ్డునూ వదల్లేదు..తెలంగాణలో కొవిడ్-19 కేసుల సంఖ్య వెయ్యి దిశగా వేగంగా పెరుగుతోంది. శనివారం రాత్రి నాటికి 809 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 18 మంది చనిప… Read More
నో రిలాక్సేషన్: స్పష్టం చేసిన ముఖ్యమంత్రి: కాస్సేపట్లో కేసీఆర్ నిర్ణయం వెల్లడిన్యూఢిల్లీ: మరి కొన్ని గంటలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 19 రోజుల రెండోదశ లాక్డౌన్ నుంచి పలు రాష్ట్రాలకు మినహాయింపు లభించబోతోంది. అన్ని ప్రాంతాల్లో … Read More
ఏపీలో కోరనా: సీఎం జగన్ సీరియస్.. ర్యాపిడ్ కిట్స్ కొనుగోళ్లపై రగడ.. పొరుగున రూ.337, ఏపీలో రూ.1200?కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరుగ్గానే పనిచేస్తోందని కేంద్రం అభినందించిన కొద్ది గంటలకే అధికార పార్టీపై తీవ్రస్థాయిల… Read More
MUST Read:మెదడుపైన కూడా ప్రభావం చూపే కరోనావైరస్.. న్యూరాలజిస్టులు ఏం చెబుతున్నారు..?వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనావైరస్. ఇప్పుడు ప్రపంచమంతా కరోనావైరస్ చర్చ తప్ప మరొకటి లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలను పొట్టనబెట్… Read More
0 comments:
Post a Comment