దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ..ప్రధాని మోదీ ఏపి వాణిజ్య రాజధాని విశాఖకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన విశాఖలో జరిగే ప్రజా చైతన్య సభలో పాల్గొంటారు. అయితే, ప్రధాని సభను అధికార టిడిపి తో సహా..ప్రజా సంఘాలు నిరసిస్తున్నాయి. మోదీ రాకనున నిరసిస్తూ ఆందోళనలకు సమాయత్తం అవుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NySz1j
నేడు విశాఖలో మోదీ సభ : నిరసనలకు టీడీపీ, జేఏసీ సమాయత్తం...!
Related Posts:
flashback 2019: అపార చాణక్యుడు, ఐపీఎస్ నుంచి నిఘా విభాగాధిపతి వరకు, ఎన్ఎస్ఏగా కీ రోల్..అజిత్ దోవల్.. జాతీయ భద్రతా సలహాదారు. సమర్థమైన అధికారి కూడా. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన దోవల్ ప్రధాని నరేంద్ర మోడీ విశ్వసనీయత పొందారు. 2.0 ప్రభుత్వంల… Read More
ఐఐటీ రూర్కీలో ఉద్యోగాలు: నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండిరూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నాన్ టీచింగ్ కేటగిరీలో రిజి… Read More
మిగిలింది ఉరి..... నిర్భయ నిందితుడి పిటిషన్ కొట్టివేసిన కోర్టునిర్భయ కేసులో తాను మైనర్నంటూ... నేరాన్ని అంగీకరించినా.... తన వయస్సును నిర్ధారించకుండానే ఉరి శిక్షను ఖారారు చేశారంటూ...నిందితుల్లో ఒకడైన పవన్ గుప్త వే… Read More
వర్క్ ఫ్రమ్ హోమ్: పౌరసత్వ ఉద్యమాల్లో పాల్గొంటే ఉద్యోగాలు ఊడిపోతాయ్: సిబ్బందికి ఎమ్మెన్సీల వార్నింగ్న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని అట్టుడికిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పలు బహుళజాతి సంస్థలు తమ ఉద్యోగులకు హెచ్చరికలను జారీ… Read More
ఫ్లాష్ బ్యాక్ 2019: అంతరిక్షంపై ఆధిపత్యాన్ని సాధించినా.. బోరుబావులను జయించలేక చతికిల..!చెన్నై: తమిళనాడులో చోటు చేసుకున్న ఓ ఉదంతం.. ఈ ఏడాది మొత్తానికీ అత్యంత విషాదకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. అభం, శుభం తెలియని ఓ రెండేళ్ల బాలుడు బోరుబావిలో ప… Read More
0 comments:
Post a Comment