Friday, March 1, 2019

నేడు విశాఖ‌లో మోదీ స‌భ : నిరసనలకు టీడీపీ, జేఏసీ సమాయత్తం...!

దేశ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న వేళ‌..ప్ర‌ధాని మోదీ ఏపి వాణిజ్య రాజ‌ధాని విశాఖ‌కు వ‌స్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయ‌న విశాఖ‌లో జ‌రిగే ప్ర‌జా చైత‌న్య స‌భ‌లో పాల్గొంటారు. అయితే, ప్ర‌ధాని స‌భ‌ను అధికార టిడిపి తో స‌హా..ప్ర‌జా సంఘాలు నిర‌సిస్తున్నాయి. మోదీ రాకనున నిర‌సిస్తూ ఆందోళ‌న‌ల‌కు స‌మాయ‌త్తం అవుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NySz1j

Related Posts:

0 comments:

Post a Comment