రైల్వేకోడూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నిప్పులు చెరిగారు. తన కడప జిల్లా రైల్వేకోడూరు బహిరంగ సభలో మాట్లాడారు. బొత్స సత్యారాయణను ఆడపడుచులు తరిమి తరిమి కొట్టిన రోజులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. మళ్ళీ వస్తాను విజయనగరం, మీ అంతు తేలుస్తానని బొత్సను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GUgJ5C
Friday, March 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment