అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా, గురువారం నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పలు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఎంపిక చేశారు. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు అర్బన్ నియోజకవర్గాన్ని మంత్రి నారాయణకు ఖరారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NySsTr
Friday, March 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment