అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా, గురువారం నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పలు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఎంపిక చేశారు. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు అర్బన్ నియోజకవర్గాన్ని మంత్రి నారాయణకు ఖరారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NySsTr
నారాయణకు నెల్లూరు అర్బన్, సోమిరెడ్డికి సర్వేపల్లిని ఖరారు చేసిన చంద్రబాబు
Related Posts:
శ్రీలంక బోటులో పాక్ డ్రగ్స్ అక్రమ రవాణా- 100 కేజీల హెరాయిన్ సీజ్ చేసిన కోస్డ్గార్డ్స్భారత జలాల్లో అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా కోసం భారతీయ నౌకాదళం డిసెంబర్ 17 నుంచి తొమ్మిది రోజుల ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తమిళ… Read More
పాత మ్యానిఫెస్టోనే మళ్ళీ కొత్తగా ... టీఆర్ఎస్ కు 20 సీట్లు కూడా కష్టమే : మాజీ ఎంపీ వివేక్జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో నేతలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్… Read More
జల్లికట్టు.. ఈసారైనా ఆస్కార్ పట్టు -ఉత్తమ విదేశీ కేటగిరీకి భారత్ ఎంట్రీగా మలయాళ సినిమా ‘జల్లికట్టు’ఏరకంగా చూసినా మనవి కానప్పటికీ.. ప్రపంచం మెచ్చేలా సినిమాలు తీస్తోన్న భారతీయులకు 'ఆస్కార్ బెస్ట్ ఫిలిం' ఇప్పటికీ అందని ద్రాక్షలాగే ఉండిపోయింది. అయితే, ఈ… Read More
మారణాయుధాలు చేరవేయడం కష్టంగా మారింది: కశ్మీర్ ఉగ్రవాదులతో మసూద్ సోదరుడు"అవసరమైన మారణాయుధాలు, పేలుడు సామగ్రి భారత్కు తరలించాలంటే చాలా కష్టంగా ఉంది. " ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు.. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ… Read More
బిహార్ అసెంబ్లీ స్పీకర్గా విజయ్ కుమార్ సిన్హా... ఆ స్థానంలో మొట్టమొదటి బీజేపీ నేత...బిహార్ అసెంబ్లీ చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ ఎమ్మెల్యే స్పీకర్గా ఎన్నికయ్యారు. బుధవారం(నవంబర్ 25) అసెంబ్లీలో జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్… Read More
0 comments:
Post a Comment