ఢిల్లీ : జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ... పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రిగా పీయూష్ గోయల్.. సభ ముందుకు తీసుకొచ్చిన బడ్జెట్ పై హర్షం వ్యక్తమవుతోంది. రైతులు, కార్మికులు, వేతనజీవులే లక్ష్యంగా రూపకల్పన చేసిన ఈ బడ్జెట్.. ఎన్డీయే హయాంలో మంచి బడ్జెట్ గా అభివర్ణిస్తున్నారు కొందరు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GgWC0t
Saturday, February 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment