న్యూఢిల్లీ: ఆదాయపన్ను మినహాయింపును తాము రూ.5 లక్షలకు పెంచామని ప్రధాని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వేతనజీవులు కోరుకుంటున్న దానిని తమ ప్రభుత్వం చేసి చూపిందని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బడ్జెట్ అని చెప్పారు. ఎన్నికల తర్వాత మరోసారి అభివృద్ధి మంత్రంతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. వేతన జీవులకు భారీ ఊరట: ఆదాయపన్ను పరిమితి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sn98ls
ఆదాయపన్ను రూ.5 లక్షలు సహా బడ్జెట్పై నరేంద్ర మోడీ ఏమన్నారంటే
Related Posts:
శ్యాం పాత్ర ఏంటి..సుపారీనా: పోలీసుల అదుపులో కోగంటి సత్యం: రాంప్రసాద్ హత్య మిస్టరీలో ట్విస్టు..!బెజవాడ కక్ష్యల్లో భాగంగా జరగిన హత్యలో కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. బెజవాడలో నాటి వ్యాపారులు నేడు ప్రత్యర్దులుగా మారి హత్యలు … Read More
టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు.. బీజేపీ వైపు ప్రజల చూపు : మురళీధర్ రావుమహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీని పక్కా ప్లాన్డ్గా ఎదుర్కొనే పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీజేపీయేనని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముర… Read More
గరుడ శివాజీ క్రమశిక్షణ కలిగిన నటుడు..! పద్దతి ప్రకారం వ్యవహరిస్తున్న పోలీసులు..!!అమరావతి/హైదరాబాద్ : గరుడ శివాజీ విషయంలో పోలీసులు వేగం పెంచారా లేక స్తబ్దుగా ఉన్నారా అనే అంశం ఎవరికి అంతుచిక్కని అంతుచిక్కని పరిణామంగా మారింది. టీవీ 9 … Read More
లండన్లో బోనాల జాతర..! అంగరంగ వైభవంగా ఉత్సవాలు..!!లండన్/హైదరాబాద్ : తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్ లోని క్రాన్ఫోర్డ్ కాలేజీలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచ… Read More
టీ గార్డెన్లో అనుకోని అతిథి ప్రత్యక్షం.. చూస్తే దిమ్మ తిరిగిపోతుందిఅస్సోంలో టీ గార్డెన్స్కు ప్రసిద్ధి. అక్కడ తేయాకు ఎంత విరివిగా పండుతుందో అంతే విరివిగా విషసర్పాల సంచారం కూడా ఉంటుంది. తాజాగా నాగౌన్ జిల్లాలో ఓ భారీ సర… Read More
0 comments:
Post a Comment