Saturday, February 2, 2019

ఆదాయపన్ను రూ.5 లక్షలు సహా బడ్జెట్‌పై నరేంద్ర మోడీ ఏమన్నారంటే

న్యూఢిల్లీ: ఆదాయపన్ను మినహాయింపును తాము రూ.5 లక్షలకు పెంచామని ప్రధాని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వేతనజీవులు కోరుకుంటున్న దానిని తమ ప్రభుత్వం చేసి చూపిందని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బడ్జెట్ అని చెప్పారు. ఎన్నికల తర్వాత మరోసారి అభివృద్ధి మంత్రంతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. వేతన జీవులకు భారీ ఊరట: ఆదాయపన్ను పరిమితి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sn98ls

Related Posts:

0 comments:

Post a Comment