ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై ఉన్మాదుల దాడులు ఎక్కువైపోతున్నాయి. కొందరు తమను ప్రేమించనందుకు యువతులను హత్య చేస్తుంటే, మరికొందరు సొంత భార్యలనే అనుమానం పేరుతో చంపేస్తున్నారు. పట్టపగలే కాపు కాసి మరీ మహిళలపై కత్తులతో వేటువేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఓ వ్యక్తి తన మాజీ భార్యను చంపేందుకు స్కెచ్ గీశాడు. అయితే పోలీసుల కంట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LmymNF
మాజీ భార్యను మట్టుబెట్టాలనుకున్నాడు..మహిళ చాకచక్యంతో అడ్డంగా దొరికాడు
Related Posts:
టీడీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ మావోల లేఖ .. ఓ మంత్రితో పాటు కిడారి శ్రవణ్, గిడ్డి ఈశ్వరి టార్గెట్విశాఖ మన్యంలో కలకలం రేగింది . మరోసారి మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రవణ్, … Read More
చెవిరెడ్డికి పులివర్తి నాని సవాల్ ..దమ్ముంటే అక్కడ కూడా రీ పోలింగ్ పెట్టించుచంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిపై సవాల్ విసిరారు . చంద్రగిరి రీ పోలింగ్ విషయంలో ఈసీ తీరును నిరసిస్తూ ఆందోళన చేసిన … Read More
ఫోర్జరీ పెకాశం ఆపరేషన్ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి .. మిమ్మల్నేమి అనరు - విజయసాయి సైరా పంచ్సైరా పంచ్ లతో ట్విట్టర్ వేదికగా టీవీ9 రవి ప్రకాష్ ను , ఆపరేషన్ గరుడ శివాజీని పరేషాన్ చేస్తున్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి . ఒకటి… Read More
ఆల్వార్ అత్యాచారంపై జోధ్పూర్ కోర్టు ప్రభుత్వానికి షాక్, పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశందేశ వ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్థాన్లోని ఆల్వార్ అత్యాచారానికి సంఘటనపై పూర్తివివరాలు ఇవ్వాలని రాష్ట్ర్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది జోధ్పూర్ కోర్టు. … Read More
చంద్రగిరి రీపోలింగ్: హస్తినలో చంద్రబాబు రచ్చ: జాతీయ స్థాయి ఉద్యమం!అమరావతి: రీపోలింగ్ అంశాన్ని జాతీయ సమస్యగా చిత్రీకరించారు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ విషయంపై దేశ రాజధానిలో ర… Read More
0 comments:
Post a Comment