కోల్ కత/హైదరాబాద్ : శివసేప ఛీప్ మొన్నామద్య ఇచ్చిన ప్రకటన ప్రకారం బీజేపి యేతర రాష్టాలు మనగలగడం కష్టమేనా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రిగిల్చిన చిచ్చు రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. తాజాగా, టీఎంసీ నాయకుడిని దుండగులు కాల్చి చంపారు. బీజేపీ-టీఎంసీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు ఇప్పట్లో ఆగేలా లేవు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JH3vZ0
బీజేపి యేతర రాష్ట్రాల మనుగడ కష్టమేనా..? బెంగాల్లో రావణ కాష్టం ఆరేదెప్పుడు..??
Related Posts:
రేవంత్ రెడ్డికి షాక్: భూ ఆక్రమణలు నిజమేనని తేల్చిన అధికారులు, క్రిమినల్ కేసు..హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి భూ ఆక్రమణల విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి… Read More
ఉద్యోగులు ఆఫీసుకు రావద్దు.. ట్విట్టర్ కీలక ప్రకటన.. ఎందుకంటే..?ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో పనిచేస్తున్న ట్విట్టర్ ఉద్యోగులెవరూ తమ ఆఫీసులకు వెళ్లవద్దని ట్విట్టర్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం(మార్చి 2) … Read More
కరోనా వైరస్ ఎఫెక్ట్: ఫైవ్స్టార్ హోటల్ సిబ్బందికి సెల్ఫ్ క్వారంటైన్ ఆదేశాలున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ భారత్లో ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్ల యాజమాన్యాలు అప్రమత్తం అయ్యాయి. వివిధ దేశాల నుంచి తమ హోటళ్లలో దిగే… Read More
గో మూత్రం, ఆవు పేడతో కరోనా వైరస్ నయమవుతోందట.. బీజేపీ నేత కొత్త భాష్యం..కరోనా వైరస్ రక్కసి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వ్యాధి బారినపడి ఇప్పటికే 3 వేల మంది చనిపోగా.. 86 వేల మందికి సోకి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. భారతదేశంల… Read More
కరోనాపై సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్.. వైరస్ ఇప్పట్లో తగ్గదు.. సీజనల్ ఇన్ఫెక్షన్లా మళ్లీ వస్తుంది.ప్రపంచవ్యాప్తంగా పాతిక దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి.. మంగళవారం నాటికి 3,100 మందిని బలితీసుకుంది. చైనా తర్వాత అత్యధికంగా సౌత్ కొరియాలో కేసులు బయట… Read More
0 comments:
Post a Comment