Saturday, July 13, 2019

బీజేపి యేతర రాష్ట్రాల మనుగడ కష్టమేనా..? బెంగాల్లో రావణ కాష్టం ఆరేదెప్పుడు..??

కోల్ కత/హైదరాబాద్ : శివసేప ఛీప్ మొన్నామద్య ఇచ్చిన ప్రకటన ప్రకారం బీజేపి యేతర రాష్టాలు మనగలగడం కష్టమేనా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రిగిల్చిన చిచ్చు రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. తాజాగా, టీఎంసీ నాయకుడిని దుండగులు కాల్చి చంపారు. బీజేపీ-టీఎంసీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు ఇప్పట్లో ఆగేలా లేవు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JH3vZ0

Related Posts:

0 comments:

Post a Comment