ఏపీ ప్రభుత్వం తాజాగా గుజరాత్కు చెందిన అమూల్ సంస్ధతో డెయిరీ రంగం బలోపేతం కోసం ఓ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.6551 కోట్ల రూపాయల ఖర్చుతో అమూల్ సంస్ధ ఏపీలో పాల డెయిరీలను బలోపేతం చేసేందుకు అవసరమైన టెక్నాలజీ అందించడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను కూడా పెంచబోతోంది. దీనిపై ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబుకు చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36E8B4T
హెరిటేజ్ కోసం డెయిరీల ఉసురు తీసిన చంద్రబాబు- ఎలాగో చెప్పిన సీఎం జగన్
Related Posts:
ఏపీలో జగన్ విజయంపై గాలి జనార్ధన్ రెడ్డి ఏమన్నారంటేకర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక దేశ… Read More
వైఎస్ జగన్ ను కలిసేందుకు వెళ్ళిన నన్నపునేని .. కలవకుండానే వెనుదిరిగిన మహిళా కమీషన్ చైర్ పర్సన్ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ స… Read More
టెక్కీలకు షాక్ : హెచ్4 వీసా రద్దు ప్రక్రియలో పెరిగిన స్పీడ్హెచ్ 4 వీసాదారులకు అమెరికా సర్కారు షాక్ ఇచ్చింది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే ఈ వీసా రద్దు ప్రక్రియలో స్పీడు పెంచింది. ఈ మేరకు డిపార్ట… Read More
ఖాళీ ఖజానా..పైగా అప్పులు: రూ. 2.58 లక్షల కోట్ల రుణాలు: కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవా?అమరావతి: కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖాళీ ఖజానా స్వాగతం పలకబోతోంది. అయిదేళ్ల పాటు రాష్ట… Read More
పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంపుఅనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఇప్పుడ… Read More
0 comments:
Post a Comment