ఏపీ ప్రభుత్వం తాజాగా గుజరాత్కు చెందిన అమూల్ సంస్ధతో డెయిరీ రంగం బలోపేతం కోసం ఓ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.6551 కోట్ల రూపాయల ఖర్చుతో అమూల్ సంస్ధ ఏపీలో పాల డెయిరీలను బలోపేతం చేసేందుకు అవసరమైన టెక్నాలజీ అందించడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను కూడా పెంచబోతోంది. దీనిపై ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబుకు చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36E8B4T
హెరిటేజ్ కోసం డెయిరీల ఉసురు తీసిన చంద్రబాబు- ఎలాగో చెప్పిన సీఎం జగన్
Related Posts:
New Year 2021:మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు న్యూఇయర్ విషెస్ ఇలా చెప్పండి..!2020... సంవత్సరం కొత్త ఆశలతో ఏడాది ప్రారంభించినప్పటికీ ఈ సంవత్సరంలో చాలామందికి చేదు జ్ఞాపకాలే ఎక్కువగా మిగిలాయి. మార్చి చివర నుంచి దేశం కరోనా కారణంగా … Read More
తప్పుడు అడ్రస్లు, రాంగ్ ఫోన్ నంబర్లు- యూకే ప్రయాణికుల గుర్తింపు కష్టతరంబ్రిటన్ నుంచి వ్యాప్తిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ను గుర్తించేందుకు భారత్లో పలు రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. బ్రిటన్… Read More
Illegal affair: ఫ్రెండ్ భార్యతో జల్సా, డ్రాప్ చేస్తే ద్రాక్షపండ్లు ఇచ్చింది, భర్త ఏం చేశాడో తెలుసా, అంతే !చెన్నై/ అంబూరు/ తిరుపత్తూరు: ఫ్రెండ్ భార్య మీద కన్నేసి పగలు, రాత్రి అని తేడా లేకుండా కామం తీర్చుకుంటున్న యువకుడి ప్రాణాలు హరీ అన్నాయి. ఇంటికి వచ్చి వె… Read More
వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాంఅమరావతి పరిధిలోని వెలగపూడిలో ఎస్సీ కాలనీలో డిసెంబర్ 27వ తేదీ ఆదివారం ఘర్షణ జరిగింది. రాళ్ల దాడిలో ఓ మహిళ మరణించారు. ఈ గొడవంతా మొదలైంది కాలనీకి పేర్లు,… Read More
AP High Courtలో ఉద్యోగాలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ జనవరి 2ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 68 సివిల్ జడ్జీ (జూనియర్ డివిజన్) పోస్టులను భర్త… Read More
0 comments:
Post a Comment