Tuesday, March 26, 2019

వైసిపి అనిల్ యాద‌వ్ పై అఖిలేష్ యాద‌వ్ : టిడిపి మ‌ద్ద‌తుగా: ప‌్ర‌చారంలోకి జాతీయ నేత‌లు

జాతీయ రాజ‌కీయాల్లో మిత్రులుగా ఉన్న నేత‌లు ఏపిలో టిడిపికి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దిగుతున్నారు. టిడి పి అధినేత‌ను ప్ర‌శంసించే నేత‌ల‌ను..త‌మ‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయించుకోవ‌ట‌నానికి టిడిపి కార్యాచ‌ర‌ణ సిద్దం చే సింది. అందులో భాగంగా ప‌ది మంది నేత‌లు ఏపికి వ‌స్తున్నారు. ఈ రోజుల నేష‌న‌ల్ కాన్ఫిరెన్స్ నేత ఫ‌రూక్ అబ్దుల్లా మైనార్టీ ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు తో క‌లిసి ప్ర‌చారం చేయ‌నున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TzAUHU

Related Posts:

0 comments:

Post a Comment