సార్వత్రిక ఎన్నికల పోరులో ఒక కీలక ఘట్టం ముగిసింది. సోమవారం తో నామినేషన్ల గడువు పూర్తయింది. ఎన్నికల సంఘం నుండి అందుతున్న సమాచారం మేరకు అసెంబ్లీ బరిలో దాదాపు నాలుగు వేల మంది నామినేషన్లు దాఖలు చేసారు. లోకసభ కోసం సుమారు 600 మంది పోటీ పడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TzAPnA
Tuesday, March 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment