న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనపై ఓం ప్రకాశ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతుల నిరసనతో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే అక్కడ్నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VBc0LN
రైతుల ఆందోళనతో కరోనా విజృంభణ, అత్యవసర సేవలకు విఘాతం: సుప్రీంకోర్టులో పిటిషన్
Related Posts:
కొడుకులు తప్ప ఆ ఇద్దరి ముఖాలు ఎక్కడ.. కనిపిస్తే అంతే సంగతి... లాలూ ఫ్యామిలీపై వ్యక్తిగత దాడి...బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వ్యక్తిగత విమర్శల దాడి ఎక్కువవుతోంది. ముఖ్యంగా నితీశ్ వైపు నుంచి లాలూ ఫ్యామిలీపై విమర్శల దాడి తీవ్రమైంది. ప్రతీ ఎన… Read More
దేశానికి వచ్చేవారు రావొచ్చు! విదేశాలకు వెళ్లొచ్చు, ఒక్క వారు తప్ప!: కేంద్రం కీలక ప్రకటనన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ రాకపోకలపై విధించిన ఆక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలోకి ఇతర దేశా… Read More
కరోనా వ్యాక్సిన్పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూకొవిడ్-19 విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరిన తరుణంలో, దేశ ప్రజలందరికీ దానిని పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రధాని నరేంద్ర మోద… Read More
మోడల్ ఫోటోలు చూసి మోసపోయాడు .. 7లక్షలు సమర్పించుకున్నాడు.. ఏపీలో పెళ్లి పేరుతో మోసంఅందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక యువకుడికి ఓ మాయ లేడి షాకిచ్చింది. పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనీలో పెట్టిన అతగాడి బయోడేటా చూసింది. అమెరిక… Read More
ఏపీలో కోరానా: గుడ్న్యూస్ - భారీగా తగ్గిన మరణాలు - రికవరీలో దేశంలోనే టాప్ - కొత్తగా 3,620 కేసులుఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారికి సంబంధించి చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ వెలువడింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పీక్స్ కు చేరిన తర్వాత, ఇటీవల ఎన్నడూ లే… Read More
0 comments:
Post a Comment