Thursday, December 10, 2020

గోరంట్లా.. నీ చరిత్ర మాకు తెలుసు -పరిటాల రవిపై ప్రేలాపనలొద్దు: సునీత వార్నింగ్ -ఆశలపై నీళ్లు చల్లిన జగన్

అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి నీరందించే ప్రాజెక్టుల శంకుస్థాపన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ దివంగత నేత పరిటాల రవిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పరిటాల సునీత అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. పరిటాల రవి ఎంతో కష్టంతో సాధించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oFKqt7

Related Posts:

0 comments:

Post a Comment