అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి నీరందించే ప్రాజెక్టుల శంకుస్థాపన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ దివంగత నేత పరిటాల రవిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పరిటాల సునీత అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. పరిటాల రవి ఎంతో కష్టంతో సాధించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oFKqt7
గోరంట్లా.. నీ చరిత్ర మాకు తెలుసు -పరిటాల రవిపై ప్రేలాపనలొద్దు: సునీత వార్నింగ్ -ఆశలపై నీళ్లు చల్లిన జగన్
Related Posts:
కమలానికి భార్య టాటా.. ఆమెకు అతను బైబై.. సుజాతకు సౌమిత్ర విడాకుల నోటీసు..పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీఎంసీ-బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ లోపు చేరికలు కూడా జోరుగా జరుగుతున్నాయి. బీజేపీ … Read More
Sabarimala: అయ్యప్పస్వామి ప్రసాదం డోర్ డెలవరి, ఎవరికి ఎంత లాభం, వచ్చిన ఆదాయం ఎన్ని కోట్లు !శబరిమల/ హైదరాబాద్/ తిరుపతి: ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం శబరిమలకు వివిద కారణాలుగా వెళ్లడానికి వీలులేని భక్తులు కేరళలోని అయ్యప్పస్వామి సన్నిధానం నుంచ… Read More
బీజేపీకి షాక్: మమతా బెనర్జీ టీఎంసీలో చేరిన ఎంపీ భార్య సుజాత ఖాన్, ఎంత కష్టపడినా..కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీఎంసీ పార్టీకి చెందిన పలువుర… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసు: అర్జున్ రాంపాల్ ను ప్రశ్నిస్తున్న ఎన్సీబీ .. రాంపాల్ ను అరెస్ట్ చేసే ఛాన్స్సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను మరోమారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్స… Read More
అధికారమిచ్చారుగా.. ఏ పిటిషన్ అయినా వేస్తారు- జగన్ సర్కారుపై జస్టిస్ రాకేష్ కామెంట్స్ఏపీ హైకోర్టు వర్సెస్ ప్రభుత్వంగా సాగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. మిషన్ బిల్డ్ ఏపీ కేసులతో పాటు ఇతర కేసుల్లోనూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున… Read More
0 comments:
Post a Comment