కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడికి పాడైపోయిన బిర్యానీ పెట్టిందని ఆరోపిస్తూ తన వదినను తీవ్రంగా కొట్టింది ఓ కిరాతక ఆడపడచు. దీంతో బాధితురాలు కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్కతా నగరానికి చెందిన శర్మిష్ట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g6GPRN
దారుణం: పాడైన బిర్యానీ పెట్టిందని వదినను కొట్టి చంపిన ఆడపడచు
Related Posts:
టైం దగ్గరపడింది అందుకే: చంద్రబాబుపై కేటీఆర్, అమరావతి వార్తలపై మీడియాకు వార్నింగ్!హైదరాబాద్: దిగిపోయే (అధికారం నుంచి) సమయం దగ్గర పడింది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు… Read More
సుజుపై డిజీపికి ఫిర్యాదు..! 11 మందిని చంపితే ఎందుకు కేసు పెట్టలేదని కిషన్ రెడ్డి సూటి ప్రశ్న..!హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పందించారు. … Read More
పెద్దమనిషివి అన్నావుగా.. అంత పనికిరాదు: పవన్ కళ్యాణ్కు టీజీ వెంకటేష్ కౌంటర్కర్నూలు: తనపై తీవ్ర, ఘాటు వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ బుధవారం కౌంటర్ ఇచ్… Read More
ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చింది: ప్రియాంకపై ప్రశాంత్ కిషోర్బీహార్: ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై జేడీయూ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భిన్నంగా స్పందించారు. ఆమె ఆరంగేట్రంపై పీకే… Read More
తాట తీస్తాం..! చేత కాక కాదు..! తరిమికొడతాం..!! అనే పవన్ ఎందుకు సైలెంటయ్యారు.??అమరావతి/ హైదరాబాద్ : ఆవేశంతో ఊగి పోవడం.. శూలాల్లాంటి మాటలను ప్రత్యర్థుల గెండెల్లో గుచ్చడం, అశేష జనవాహిని సాక్షిగా హెచ్చరికలు జారీ చేయడం..… Read More
0 comments:
Post a Comment