కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడికి పాడైపోయిన బిర్యానీ పెట్టిందని ఆరోపిస్తూ తన వదినను తీవ్రంగా కొట్టింది ఓ కిరాతక ఆడపడచు. దీంతో బాధితురాలు కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్కతా నగరానికి చెందిన శర్మిష్ట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g6GPRN
దారుణం: పాడైన బిర్యానీ పెట్టిందని వదినను కొట్టి చంపిన ఆడపడచు
Related Posts:
ప్రేమోన్మాది అవినాష్ దాడిలో గాయపడ్డ రవళి చికిత్స పొందుతూ మృతిహైదరాబాదు: వరంగల్ హన్మకొండలో ప్రేమోన్మాది చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని రవళి మృతిచెందింది. గత వారంర… Read More
మాయావతి మార్క్ పాలిటిక్స్: ఈ సామాజిక వర్గం వారికే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక టికెట్లులక్నో: సార్వత్రిక ఎన్నికలకు మరో కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా దృష్టి మాత్… Read More
ఎయిరిండియా విమానంలో ప్రతి ప్రకటన తర్వాత విధిగా ఈ నినాదం చెప్పాలి: సిబ్బందికి ఆదేశాలుఢిల్లీ: విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సిబ్బంది ప్రయాణికులకు పలు సూచనలు చేస్తారు. సీటు బెల్టు పెట్టుకోవాలని, విమానం టేకాఫ్ అయ్యేముందు ఎలక్ట్ర… Read More
సర్జికల్ స్ట్రైక్ 2 తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగింది..పొత్తులపై పునరాలోచనలో మహాకూటమిసీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడి చేసిన తర్వాత ప్రతీకారచర్యల్లో భాగంగా భారత్ పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద శ… Read More
జైజవాన్ : అమరజవాను తల్లికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాదాభివందనండెహ్రాడూన్ : నిర్మలా సీతారామన్...దేశ రక్షణశాఖ మంత్రి. ప్రధాని నరేంద్రమోడీ ఆమెపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దేశప్రజల మన్ననలు పొందుతున్నమహిళా మంత్ర… Read More
0 comments:
Post a Comment