కృష్ణా: నివర్ తుపానుతో నష్టపోయిన ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నం పెట్టే రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. బుధవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I2brr9
Wednesday, December 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment