సహజ మరణాలకుతోడు ఈ ఏడాది కాలంలో కరోనా మహమ్మారి వల్ల అదనంగా 1.5లక్షల మంది బలైపోయారు. వైరస్ భయాలు తొలిగిపోకముందే ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రబలడంతో 600మందికిపైగా అస్వస్థతకు గురై, అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలదన్నట్లు తాజాగా దేశంలోకి మరో కొత్త రకం వ్యాధి ప్రవేశించింది. ఆఫ్రికా మీదుగా ఇండియాలోకి చేరిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37RrVva
ఇటు మిస్టరీ -అటు కొత్త రకం వ్యాధి -దేశంలో తొలిసారి -ఆఫ్రికా నుంచి మనకు -ప్రాణాంతకమా?
Related Posts:
మొదటి భార్య కుమారుడు.. రెండో భార్య మధ్య అక్రమ సంబంధం: విద్యాసంస్థల అధినేత దారుణ హత్య:బెంగళూరు: ఉత్తర కర్ణాటకలోని విజయపురా జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యాసంస్థల గ్రూపు అధినేత హత్యోదంతం చిక్కుముడి వీడింది. ఆయన హత్య కేసులో అయిదుమందిని ప… Read More
ఉత్కంఠగా నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టేకునిరాకరించిన పాటియాల కోర్టు: మరోసారి విచారణ, తీర్పు రిజర్వ్న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మరణశిక్ష అమలుపై స్టే ఇచ్చేందుకు సోమవారం మధ్యాహ్నం ఢ… Read More
సీఎం అనూహ్య ఎత్తుగడ.. భార్యకు కీలక పోస్టు.. అంతా పథకం ప్రకారమే..మరాఠాల హక్కుల కోసమే పుట్టుకొచ్చిన శివసేన పార్టీ.. కాలక్రమంలో తన పరిధుల్ని విస్తరించుకుంటున్నది. ఒకప్పుడు కరడుగట్టిన ప్రాంతీయవాదాన్ని వినిపించిన ఠాక్రే… Read More
కర్ణాటకలో కొత్త రకం వైరస్: ప్రమాదకరంగా వ్యాప్తి: ఇప్పటికే ఇద్దరు బలి: 55 మందిలో పాజిటివ్..!బెంగళూరు: కర్ణాటకలో ఓ కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. అత్యంత ప్రమాదకరంగా ప్రబలుతోంది. భయానకంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ ప్రబలుతున్న తీరు కలవరపాటుకు గు… Read More
బీజేపీలోకి వీరప్పన్ కూతురు.. తమిళనాడులో కాషాయదళం స్కెచ్ ఇదే..దివంగత స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి(30) చేరిక తర్వాత తమిళనాడు బీజేపీకి కొత్త ఊపొచ్చింది. ఆమె క్రేజ్ ద్వారా వీలైనంత మేరకు పార్టీని బలోపేతం చేయాల… Read More
0 comments:
Post a Comment