Tuesday, April 7, 2020

వచ్చే వారం రోజులు చాలా కీలకం, భవిష్యత్ బాగుండాలంటే తప్పదు: వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే వారం రోజులు అత్యంత కీలక మని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యవధిలో కరోనా తీవ్రతను బట్టి లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగించాలా? లేదా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V7SMNa

Related Posts:

0 comments:

Post a Comment