న్యూఢిల్లీ: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దేశ రాజదాని సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలను మరింత ఉధతం చేయాలని నిర్ణయించారు. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 32 రైతు సంఘాల ప్రతినిధులు సమామైన అనంతరం మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 3లోగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36wil1a
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే: రైతు సంఘాలు, రేపు అమిత్ షా-అమరీందర్ భేటీ
Related Posts:
పాక్-భారత్ ఉద్రిక్తత: మీ వెంట మేమున్నాం... మోడీకి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఫోన్న్యూఢిల్లీ: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. పుల్వామా దాడుల నేపథ్యంలో సంఘీభావం తెలిపారు. … Read More
ఇక బీర్ల స్థానంలో లిక్కర్..! బీర్ బాబులను బేర్ మనిపిస్తున్న అబ్కారి నిర్ణయం..!హైదరాబాద్ : ఇది ఖచ్చితంగా బీరు ప్రియులకు చేదు వార్తే..! వేసవి తాపం పెరుగుతోంది. సాయంత్రానికి జిహ్వ చాపల్యం ఉన్న మందు బాబులు కాస్త బీరుతో గొంతు తడ… Read More
మాకు 22 సీట్లు వస్తే.. కన్నడిగుడే ప్రధానమంత్రి అవుతారు: మా నాన్న రెడీగా ఉన్నారు:మండ్య: కర్ణాటకలోని మండ్య లోక్ సభ స్థానంపై ఏర్పడిన పీటముడి ఇప్పట్లో వీడేలా లేదు. ఈ స్థానాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్ గానీ, జనతాదళ్ (ఎస్) గానీ సిద్ధంగా… Read More
కీలక నిర్ణయం: జమ్ము కాశ్మీర్లో జమాత్ ఏ ఇస్లామిని నిషేధించిన కేంద్రంన్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కాశ్మీర్లోని జమాత్ ఏ ఇస్లాంను (జేఈఐ) నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద… Read More
జైషే క్యాంపుపై దాడిని సమర్థించిన అమెరికా..సరిహద్దుల్లో పరిస్థితి చక్కదిద్దాలను ఇరుదేశాలకు స్పష్టీకరణన్యూఢిల్లీ : ఉగ్ర మూకలు నక్కిన క్యాంప్ పై దాడి చేసిన భారత్ కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కెనడా, చైనా దేశాలు సపోర్ట్ చేయగా .. తాజాగా… Read More
0 comments:
Post a Comment