Monday, September 13, 2021

కరోనా కష్టకాలంలో సామాన్యుడిపై భారం మోపుతారా?: ఏపీ సర్కారుపై సోము వీర్రాజు ఫైర్

అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల హామీపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీ.. కరోనా కష్టకాలం లో కరెంట్ చార్జీలు పెంచి సామాన్యుడిపై పెను భారం మోపారని మండిపడ్డారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో ఐదేళ్ల క్రితం వాటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VGsiqg

Related Posts:

0 comments:

Post a Comment