హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవికి సోమవారం ఫోన్ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువ సినీనటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సాయి ధరమ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VEywqH
చిరంజీవికి చంద్రబాబు ఫోన్: సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
Related Posts:
గుడికి వెళుతున్న యువతిని అడ్డగించిన దుండగులు.. మద్యం మత్తులో అత్యాచారం..!తన స్నేహితులతో కలిసి గుడి వెళుతున్న 15 ఏళ్ల యువతిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి దారుణంగా కొట్టారు.. అనంతరం అజ్ఝాత స్థలానికి తీసుకు వెళ… Read More
పాక్కి షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి: మధ్యవర్తిత్వంపై తేల్చేసిన యూఎన్ చీఫ్న్యూయార్క్: జమ్మూకాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ అడుక్కుంటున్న పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి గట్టి షాక్ ఇచ్చింది. కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన… Read More
యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం : పవన్ కళ్యాణ్నల్లమల యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదివరకే యురేనియం తవ్వకాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిని… Read More
ఎందుకలాగా: వెల్లుల్లి దిగుమతి చేసుకున్న ఈ రైతుకు జైలు శిక్ష విధించిన కోర్టుటాస్మానియా: వెల్లుల్లి దిగుమతి చేసుకున్నందుకు ఓ రైతుకు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అదేంటి వెల్లుల్లి దిగుమతి చేసుకుంటే జైలు శిక్ష విధిస్తార… Read More
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. ప్రకాశం బ్యారేజీలో యువకుడు.. చివరకు సేఫ్గా..!విజయవాడ : గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్రకాశం బ్యారేజీలో పడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు అతడిని రక్షించి క్షేమంగా బయట… Read More
0 comments:
Post a Comment